తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  సీఎం స్టాలిన్ పరాజయం

తమిళనాడు సీఎం స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చవిచూశారు. కొళత్తూర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆయన మీద టీవీకే…

బీజేపీ, విజయ్ కు అభినందనలు..దీదీకి సానుభూతి తెలిపిన వై.ఎస్.జగన్

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ స్పందించారు.…

పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత…

పవన్ ఆపన్నహస్తం..మస్కట్ లో మహిళ వేదనకు చలించిన డిప్యూటీ సీఎం

మస్కట్ లో ఒక మహిళ వేదనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని…

అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశం:ఏపీ సీఎం చంద్రబాబు

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే…

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడున్నర…

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తుంది:మంత్రి లోకేష్

గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన నేడు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా…

రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ?:వై.ఎస్.షర్మిల  

కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపంగా మారిందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు…

పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు:వై.ఎస్.జగన్ 

ఏపీలో ఇంధన కొరత అంశంలో  వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కృత్రిమ కొరత సృష్టించి,…

సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం:వై.ఎస్.షర్మిల 

ఆంధ్రప్రదేశ్ లో ఇంధన కొరత అంశానికి సంబంధించి ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా…

ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు..విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షించారు. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. …

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన కొరతతో పెట్రోల్ బ్యాంకుల మూసివేతకు సంబంధించిన అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఇబ్బందులపై…