పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు:వై.ఎస్.జగన్ 

ఏపీలో ఇంధన కొరత అంశంలో  వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కృత్రిమ కొరత సృష్టించి,…

వాళ్లకు 70 ఏళ్లు ఇచ్చారు..బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి:ప్రధాని మోడీ

బెంగాల్ లో రెండో విడత పోలింగ్ ఈ నెల 29న జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ…

అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులపై సీఎం రేవంత్ సమీక్ష

పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. సభ్యుల…

సముద్రం మధ్యలో కనువిందు చేసే  రంగుల ప్రపంచం

ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా మారిన ఆ ప్రాంతం దగ్గర లోనే  తన అద్భుతమైన ప్రకృతి వింతలతో ప్రపంచాన్ని…

సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం:వై.ఎస్.షర్మిల 

ఆంధ్రప్రదేశ్ లో ఇంధన కొరత అంశానికి సంబంధించి ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా…

ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు..విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షించారు. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. …

‘విక్రం-1 రాకెట్’ కు ఫ్లాగ్ ఆఫ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి…

నీతి ఆయోగ్ బృందానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు 

భారతదేశ విధానాలను రూపొందించడంలో నీతి ఆయోగ్ ఒక ముఖ్యమైన శక్తిగా ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు…

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన కొరతతో పెట్రోల్ బ్యాంకుల మూసివేతకు సంబంధించిన అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఇబ్బందులపై…

తెలంగాణ రాష్ట్ర సేన…కొత్త పార్టీ ప్రకటించిన కవిత

తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కొత్త పార్టీని ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర…

ఇదేనా కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ ధ్యేయం ?:షర్మిల

ఆరుగాలం రైతు కష్టం దళారుల పాలవుతోందని రాష్ట్రంలో మొక్కజొన్న రైతులది ఆశనిపాతమని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల పేరుకే కనీస మద్దతు ధర.…

వైసీపీ  ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు:మంత్రి లోకేష్

వైసీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైసీపీ  ఎన్ని సార్లు చెప్పినా తన…