చరిత్ర సృష్టించిన బీజేపీ.. తూర్పు భారతంలో కమల వికాసం!

ఐదు రాష్ట్రాల ఎన్నికల పోరు ముగిసింది. ఫలితాలు తేలిపోయాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది, మమతా బెనర్జీ కంచు …

పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత…

12 రోజులుగా జైలులో పెట్టి ‘హ్యాబిచ్యువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గం

సంగారెడ్డి జైలులో ఉన్న మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ క్రిషాంక్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ పరామర్శించారు. ఈ…

అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశం:ఏపీ సీఎం చంద్రబాబు

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే…

కొనసాగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్…తమిళనాడులో విజయ్ హవా

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు అందిన…

టేబుల్ టాపర్ పంజాబ్ కు మరో ఓటమి 

ఈ సీజన్ లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ కు తాజాగా రెండో ఓటమి ఎదురైంది. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన…

హైదరాబాద్ వరుస గెలుపులకు బ్రేక్…కోల్ కతా నైట్ రైడర్స్ విజయం 

ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన గత 5 మ్యాచ్ లలో విజయాలు సాధించి జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్…

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడున్నర…

ఆయన ప్రత్యేక శ్రద్ధ వల్లే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఈ గుణాత్మక మార్పు:హోం మంత్రి అనిత 

నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 78.39% ఉత్తీర్ణత నమోదు కావడం మంత్రి…

అవసరమైతే సుదీర్ఘ పోరాటానికైనా మేము పూర్తి సిద్ధం

ఆపరేషన్ సింధూర్ అంశానికి సంబంధించి రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. …

‘అగధ’లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ నటి ఎవరో తెలుసా?

అలనాటి సీనియర్ హీరోయిన్  మంజుల కుటుంబం నుండి మరొకరు సినిమాల్లోకి వస్తున్నారు. మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్ సినీ రంగ…

TRS నాకు రాసిపెట్టి ఉందేమో:కవిత

మాజీ ఎంపీ కవిత ఇటీవలే కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సేన అనే పార్టీని కవిత ప్రకటించారు.…