పరువు నష్టం కేసులో భివండీ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ

మహారాష్ట్రలో నమోదైన ఒక పరువు నష్టం కేసులో బెయిల్ కు సంబంధించి కొత్త గ్యారెంటీ దాఖలు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నాదే కాదు ప్రజలందరిదీ కూడా:ఏపీ సీఎం చంద్రబాబు

పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన ‘ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి…

భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $20 బిలియన్లకు పైగా పెంచాలనేదే లక్ష్యం

బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.…

‘ప్యాక్స్ సిలికా’లో భాగమైన భారత్

‘ప్యాక్స్ సిలికా’లో భాగస్వామిగా భారత్ కూడా చేరింది. ప్యాక్స్ సిలికా అనేది గ్లోబల్ టెక్నాలజీ రంగంలో సెమీకండక్టర్ (చిప్స్) తయారీని వేగవంతం…

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు హామీ

మన దేశ రాజధాని  ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ (AI)ఇంపాక్ట్ సదస్సులో మౌలిక వసతుల రంగంలో 250 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్మెంట్లకు …

ఢిల్లీ ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ తీరుపై స్పందించిన ఏపీ మాజీ సీఎం జగన్

ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన చర్య విమర్శలకు తావిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా…

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన పని  దిగ్భ్రాంతికి గురిచేసింది:మంత్రి లోకేష్

నిన్న జరిగిన ఏఐ (AI) సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ చేసిన పని  దిగ్భ్రాంతికి, తీవ్ర అసహనానికి గురిచేసిందని ఏపీ విద్యా, ఐటీ…

రజనీకాంత్, కమల్ హాసన్ అభిమానులకు సరికొత్త జోష్…స్పెషల్ వీడియోతో అలరిస్తోన్న స్టార్స్

తమిళ అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ లు 46 సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత కలసి వెండితెరపై సందడి చేయనున్నారు. తమిళ…

ఏప్రిల్ 1 నుండి టోల్ ప్లాజాల్లో పూర్తి డిజిటల్ చెల్లింపులు

ఇకపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసే యోచనలో ఉన్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్…

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ

మన దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ప్రాంతంలోని…

మన తెలుగు హీరోల సినిమా అప్డేట్స్ పై అభిమానుల్లో ఉత్కంఠ

ఇప్పుడంతా తెలుగు అగ్ర హీరోలు కొత్త సినిమాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను ప్రారంభించి వేగంగా…

ప్రతీ ఒక్కరూ మాతృభాష పరిరక్షణకు కృషి చేయాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా…