కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌ లో కల్తీ పాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు …

‘సినిమా ఈజ్ డెడ్’ రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఒకప్పుడు వీడియో అంటే అందులో ఉన్న కంటెంట్ అందరూ కూడా అది నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది టెక్నాలజీ కొత్త పుంతలు…

నాని బర్త్ డే..జీవితమంతా రుణపడి ఉంటా..శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్  

దశాబ్దంకు పైగా తనదైన సహజ నటనతో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో విలక్షణ పాత్రతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నారు నేచురల్ స్టార్…

బాధితుల ఆవేదన రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయం:మాజీ మంత్రి హరీష్ రావు 

ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్‌ లో అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను, వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం…

బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ

బెంగాల్ లో రాజకీయ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగాల్ ను ‘సోనార్ బంగ్లా’ గా…

‘విరోష్’ సందడి..హ్యాపీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ..నటి రష్మిక మంథనల వివాహం ఈనెల 26న జరగనున్నట్లు తెలుస్తోంది. వీటి అభిమానులు ఈ జంటను ‘విరోష్’…

ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలున్నా అర్హులే..బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిఉంటే  సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యుడిగా పోటీకి…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ‘ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026’

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేటి నుండి మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా ‘ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్-2026’ నిర్వహించనున్నారు. క్రికెట్,…

ఆసక్తికరంగా రంజీ ట్రోఫీ…ఫైనల్ లో కర్ణాటక-జమ్మూ కాశ్మీర్  

నేటి నుండి రంజీ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. మొట్ట మొదటి సారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్ చేరిన జమ్మూ కాశ్మీర్…

డీసీసీలు అంటే అధికారం కాదు ఒక బాధ్యత:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ…

డిప్యూటీ సీఎం పవన్ చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ 

ఏపీ డిప్యూటీ సీఎం  చొరవతో నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంది. …

ప్రజలతో మమేకమై జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లండి

ప్రజలతో మమేకమై జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదును ముందుకు తీసుకెళ్లాని ఆ పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన…