ఏరోస్పేస్ హబ్‌ గా పుట్టపర్తి..భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన స్వప్నం సాకారం

అనంతపురం జిల్లా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన కేంద్రంగా మారబోతోంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫైటర్ జెట్స్ ఇక్కడ తయారు…

రానున్న రోజుల్లో దేశమంతా మన ఏసీలే.. ఏపీ కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా

ఆంధ్రప్రదేశ్‌ కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంపై విశ్వాసంతో పలు జాతీయ అంతర్జాతీయ…

సింహపురి వేదికగా పసుపు పండుగ…భారీగా ఏర్పాట్లు

ప్రతి ఏటా తెలుగుదేశం పార్టీ కేడర్‌ లో నూతనుత్తేజాన్ని తీసుకొచ్చే పసుపు పండుగ ‘మహానాడు’కు ఈసారి  నెల్లూరు జిల్లా వేదిక కానుంది.…

కేవలం ఒక్క ఓటుతోనే చరిత్ర మారిపోయింది..!

ఒక్క ఓటే కదా ఏముందిలే అనుకునే వారికి ఇటీవల తమిళనాడులో జరిగిన ఒక ఉదాహరణ కనువిప్పు కలిగిస్తుంది. ఓటు కోసం సెలవిచ్చినా…

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు, అభివృద్ధి మరియు పరిపాలనలో నిర్ణయాత్మక మార్పు పట్ల ప్రజలకున్న…

బీజేపీ, విజయ్ కు అభినందనలు..దీదీకి సానుభూతి తెలిపిన వై.ఎస్.జగన్

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ స్పందించారు.…

విజేతలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు

అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ సాధించిన విజయానికి ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు…

పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత…

పవన్ ఆపన్నహస్తం..మస్కట్ లో మహిళ వేదనకు చలించిన డిప్యూటీ సీఎం

మస్కట్ లో ఒక మహిళ వేదనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని…

అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక సందేశం:ఏపీ సీఎం చంద్రబాబు

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే…

ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయం:ఏపీ సీఎం చంద్రబాబు

నేడు పదవ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో  ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది 81.1…

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడున్నర…