MGNREGA కింద 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి రూ. 1192.16 కోట్ల నిధులు

MGNREGA కింద 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1192.16 కోట్ల నిధులు విడుదలయ్యాయి. కాగా, దీనిపై సోషల్…

ఆయన ప్రత్యేక శ్రద్ధ వల్లే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఈ గుణాత్మక మార్పు:హోం మంత్రి అనిత 

నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో 78.39% ఉత్తీర్ణత నమోదు కావడం మంత్రి…

ఇది పాలన కాదు.. పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

మరోసారి ఇంధన కొరత అంశంపై ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత షర్మిల విమర్శలు గుప్పించారు. డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ…

ఆ మహాకవి స్ఫూర్తిని స్మరించుకుందాం..!

మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ లు నివాళులు అర్పించారు. ఆయన…

విడుదలైన SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలు 

నేడు ఆంధ్రప్రదేశ్ SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25% గతేడాది 81.14% కంటే…

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పెండింగ్ బకాయిల కోసం ఈరోజు 1000 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల…

బాధ్యతలు చేపట్టిన టీడీపీ నూతన కార్యవర్గం 

తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం నేడు బాధ్యతలు చేపట్టింది. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టారు. ఘనంగా…

డిజిటల్ అరెస్ట్” మోసాలతో జాగ్రత్త..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:కేంద్రమంత్రి పెమ్మసాని 

డిజిటల్ అరెస్ట్” మోసాలతో జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఆసక్తికర వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో…

రేపు ఎస్‌ఎస్‌సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు

రేపు ఎస్‌ఎస్‌సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల కానున్నాయని ఏపీ విద్యా…

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు,…

గ్లోబల్ ఏఐ ఎకానమీ దిశగా ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది

విశాఖపట్నంలో ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అనంతరం గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్…

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తుంది:మంత్రి లోకేష్

గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన నేడు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా…