విశాఖ నగరం ఏఐ రివల్యూషన్‌కు నాంది పలికింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో నేడు గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్‌ కు శంకుస్థాపన జరిగింది. అనంతరం అదానీ…

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన

గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ కు శంకుస్థాపన ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.  కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్…

రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ?:వై.ఎస్.షర్మిల  

కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపంగా మారిందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు…

పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు:వై.ఎస్.జగన్ 

ఏపీలో ఇంధన కొరత అంశంలో  వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కృత్రిమ కొరత సృష్టించి,…

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ కు ఏపీ  సీఎం చంద్రబాబు లేఖ

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ కు ఏపీ  సీఎం చంద్రబాబు లేఖ రాశారు.2025-26 రబీ సీజన్‌లో పండించిన…

సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం:వై.ఎస్.షర్మిల 

ఆంధ్రప్రదేశ్ లో ఇంధన కొరత అంశానికి సంబంధించి ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా…

ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు..విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నేడు సమీక్షించారు. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. …

ఆశయం నుండి ఆచరణ వరకు..ఏపీలో  మరో అరుదైన ఫెసిలిటీ

ఆంధ్రప్రదేశ్‌ లో భారత్‌ కు చెందిన మొట్టమొదటి ప్రైవేట్ 200 టన్నుల థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఆస్ట్రోబేస్ నిర్మిస్తోంది.…

రాష్ట్ర గవర్నర్ ను కలిసిన సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ తో సమావేశమయ్యారు. విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ ను…

రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంధన కొరతతో పెట్రోల్ బ్యాంకుల మూసివేతకు సంబంధించిన అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, ఇబ్బందులపై…

ఇదేనా కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ ధ్యేయం ?:షర్మిల

ఆరుగాలం రైతు కష్టం దళారుల పాలవుతోందని రాష్ట్రంలో మొక్కజొన్న రైతులది ఆశనిపాతమని ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల పేరుకే కనీస మద్దతు ధర.…

వైసీపీ  ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు:మంత్రి లోకేష్

వైసీపీపై ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైసీపీ  ఎన్ని సార్లు చెప్పినా తన…