ఏఐ ఇంపాక్ట్ సదస్సు:చైనీస్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శలు

కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం AI సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా,  భారతదేశాన్ని ప్రపంచ దేశాల…

డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాలి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

డాటా సెంట‌ర్ల‌కు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీల‌పై సమగ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అధికారుల‌ను…

సస్పెన్స్ కు తెర..జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలు హస్తగతం

సస్పెన్స్ మధ్య కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీ.ఆర్.ఎస్ కాంగ్రెస్ లకు సమానంగా…

కాంగ్రెస్ కు 5, బీజేపీ, సీపీఐ లకు ఒక్కో కార్పోరేషన్ 

తెలంగాణలో 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. బీజేపీ, సీపీఐ లు ఒక్కో కార్పోరేషన్ ను కైవసం చేసుకున్నాయి. రామగుండం,…

ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ…

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని నోటీసు

లోక్ సభ సమావేశాలలో అధికార విపక్ష కూటముల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత,…

పార్లమెంట్ వద్ద రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రుల మధ్య ఆసక్తికర సన్నివేశం..సోషల్ మీడియాలో వైరల్

నిన్న పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్,…

ఏపీలోని అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల అని ఏపీసీసీ…

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ 

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో…

కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం

అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాష్ట్ర సీఎం ఆయన…

ఆ బుక్ ఒక్క కాపీ కూడా పబ్లిష్ అవలేదు

మాజీ ఇండియన్ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ కు సంబంధించి వివాదం…

తెలంగాణకి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి:సీఎం రేవంత్ రెడ్డి

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో తెలంగాణ పట్టణ ప్రాంత ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు కళ్ళముందు ఉన్న గతం, భవిష్యత్ ను  దృష్టిలో ఉంచుకుని…