రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయింది:కె.టి.ఆర్

రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి…

సిట్ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావు

బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. నేడు జూబ్లీహిల్స్ పీఎస్ కు చేరుకున్నారు.…

అనవసర మాటలు కట్టి  పెట్టి.. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలి:బీ.ఆర్.ఎస్ నేత హరీష్ రావు

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు…

ఖరారైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లు  

తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా,  ఇందుకు సంబంధించి  రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు…

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోంది:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం…

మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే హవా:టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

పల్లె పోరులో ఘన విజయాన్ని అందుకున్న  కాంగ్రెస్ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది.  రాబోయే …

రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం…

ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మా పార్టీ తరఫున అండగా ఉంటాం:కె.టి.ఆర్  

హైదరాబాద్ కి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని బీ.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్…

కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమే:గుత్తా సుఖేందర్ రెడ్డి

త్వరలోనే రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రానున్నట్లు ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె శాసనమండలిలో…

SIR ముసాయిదా.. ఉత్తరప్రదేశ్ లో  2.89 కోట్ల ఓట్లు తొలగింపు

దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో  ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను నిర్వహించిన…

హాస్పిటల్ లో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. నిలకడగానే ఆరోగ్యం

కాంగ్రెస్ అగ్రనేత, సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ దేశ రాజధాని ఢిల్లీలోని సర్ గంగారాం హాస్పిటల్ లో చేరారు. ఢిల్లీలో వాయు…

ఇండోర్ కలుషిత నీటి మరణాలపై రాహుల్ గాంధీ ఆందోళన:బీజేపీపై విమర్శలు

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో కలుషిత నీరు కారణంగా  పలువురు ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్…