నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ

మన దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి.రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ప్రాంతంలోని…

ఏపీ సీఎం ఢిల్లీ టూర్..ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్…

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ఏఐ సాంకేతికతపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. మేకిన్ ఇండియా, భారత ఇన్నోవేషన్…

బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం:సుప్రీం కోర్టు

నెపోటిజం (బంధుప్రీతి)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని అభిప్రాయపడింది.…

ఏఐ సమ్మిట్ 2026:ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెస్తూ… AI పై చర్చిద్దాం:ప్రధాని మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మండపంలోని ఆర్టిఫీషియల్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించడంపై ప్రధాని నరేంద్రమోడీ ఆనందం వ్యక్తం చేశారు. నేటి…

‘సేవా తీర్థ’ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని మోడీ నేడు ప్రధానమంత్రి కార్యాలయం నూతన  భవనం ‘సేవా తీర్థ’ ను ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రూ.100 ప్రత్యేక…

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్

మణిపూర్ కొత్త సీఎంగా యుమ్నమ్ ఖేమ్ చంద్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్డీయే శాసన సభా పక్ష నేతగా ఆయనను…

ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ,రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.  ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి…

రిపబ్లిక్ డే పరేడ్ భారత ఘనమైన దేశ ప్రతిష్టకు ప్రతీక:ప్రధాని మోడీ

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో…

రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం..భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశంలో ఉగ్ర దాడులకు ప్రణాళికలు వేస్తున్న అంతర్జాతీయ…

కీరవాణి కి మరో అరుదైన గౌరవం…!

టాలీవుడ్ లో ఆస్కార్ దక్కించున్న ఏకైక సంగీత దర్శకుడు కీరవాణికి మరో అరుదైన గౌరవం దక్కింది. మన ‘వందే మాతరం’ గేయాన్ని…

రిపబ్లిక్ డే..ఉగ్రముప్పుకు సంబంధించి నిఘా వర్గాల హెచ్చరిక

ఈ సంవత్సరం రిపబ్లిక్ వేడుకలను టార్గెట్ గా చేసుకుని ఉగ్రమూకలు దేశ రాజధాని ఢిల్లీలో దాడులకు ప్లాన్ లు వేస్తున్నట్లు నిఘా…