మోదీ పర్యటన అందుకేనా..!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనకు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన. అయితే…

మృత్యుంజయుడు, విమాన ప్రమాదంలో ఒక్కడే బతికాడు.. ఆ సీట్లలో కుర్చింటే విమానం కూలినా ఏమీ కాదు..!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం. ఇది దేశవ్యాప్తంగా ప్రజలను షాక్‌కు గురిచేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్…

విమానం కూలడానికి నాలుగు కారణాలు….!!

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఇంతకీ, ఈ విమానం ఎందుకు కూలిపోయింది? సాంకేతిక లోపమా,…

విజయ్ రూపానీ లక్కీ నంబర్ 1206 సీక్రెట్ ఇదే..!

నంబర్లు మ్యాజిక్ చేస్తాయని చాలా మంది నమ్ముతారు.. ఈ మధ్యకాలంలో సంఖ్యా శాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.…

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం ఏంటి..?

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణం ఏం అయ్యి ఉండొచ్చు..? నిపుణులు ఏం చెబుతున్నారు..? పక్షుల వల్లే ఈ ప్రమాదం జరిగిందా..? లేక…

భారత్ ఫ్యూచర్ వెపెన్స్ ఇవేనా..? ఈ డ్రోన్లను చూస్తే పాకిస్థాన్ కు హడలే..!

ఆపరేషన్ సిందూర్ భారత్ రక్షణ సత్తా ప్రపంచానికి తెలిసేలా చేసింది. శత్రుదేశాన్ని భారత ఆయుధాలు గడగడలాడించాయి. దీంతో భవిష్యత్తులో ఉపయోగపడేలా కొత్తతరం…

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. గుజరాత్ మాజీ సీఎం చివరి ప్రయాణం..!

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశం విషాదం నింపింది. లండన్‌కు బయల్దేరిన బోయింగ్ 787-B Al171 డ్రీమ్‌లైనర్…

పంజాబ్ లో పుట్టి.. బాలీవుడ్ ను బెదిరిస్తున్న గ్యాంగ్ స్టర్స్ కథ..!

వారే ఒప్పుకున్నారు. హీరో సల్మాన్ ను సైతం ఈ గ్యాంగ్ చంపేస్తామని బెదిరించడంతో .. బాలీవుడ్ స్టార్ సెక్యూరిటీ లేకుండా బయటకు…

అహ్మాదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం..!

అహ్మాదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలింది . టేకాఫ్ అవుతున్న స‌మ‌యంలో ఒక్క సారిగా ఇళ్లపై…

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు గండాలు.. ఆదిలోనే బ్రేకులు ఎందుకు..

ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్పేస్‌లోకి వెళ్ళడానికి రెడీ, కానీ ఈ యాక్సియం-4 మిషన్ ఎందుకు డిలే మీద డిలే అవుతోంది?…

రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాకిస్థాన్.. భారత్ కు పాకిస్థాన్ కు తేడా ఏంటి..?

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ కు భారత్ అంటే ఏంటో తెలిసొచ్చింది. భారత్ రక్షణ సాంకేతికత, లెటెస్ట్ వెపెన్స్ పాకిస్థాన్ కు…

పాకిస్థాన్ కు బుద్ధి వచ్చింది.. కరవు అంచులో సింధూ నది ప్రాంతం..!

సింధూ జలాల ఒప్పందం భారత్ రద్దు చేసుకుని .. నెలరోజులు దాటింది.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మొదటగా పాకిస్థాన్ కు…