ముప్పు హెచ్చరికలు.!

Spread the love

PM Modi Death Threat: భారత ప్రధాని మోదీ హత్యకు సీఐఏ కుట్ర చేసిందా? ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడీ అనుమానాలు సంచలనంగా మారాయి. ఈ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్ లో యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. దీంతో ఒక్కసారిగా అనేక సందేహాలు తలెత్తాయి. ప్రధాని మోడీని చంపడానికి మలేషియాలో కుట్ర జరిగింది…చైనాలో ఆగస్టు 31వ తేదీన జరిగిన ఎస్ఈఓ సమావేశంలో ఇదే ఇయర్ లో మొదటి సారి మోడీని చంపడానికి టెర్రన్ జాక్సన్ కుట్ర చేశాడు.

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో చనిపోయాడు. అతడి మరణం మిస్టరీగా మారింది. అనుమానాలకు దారితీసింది. ప్రధాని మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్‌ కారులో రహస్యంగా చర్చలు జరిపారని తెలుస్తుంది.

ఆగస్ట్ 31న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ లో అమెరికా నిఘా చర్యలపై సందేహాలను రేకెత్తిస్తోంది. అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమానాలకు తావిచ్చింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారా అనే అనుమానాలు తలెత్తాయి. ప్రధాని మోదీని హత్య చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చన్నది విశ్లేషకుల మాట. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారు.

ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే గూడాచర్య యుద్ధం గురించి వివరిస్తున్నాము. డాట్స్ ఎలా ఎలా కనెక్ట్ అవుతాయో అనేది ఇప్పుడు చూద్దాం. అక్టోబర్ 23వ తేదీన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ధాకాలో షెరటన్ హోటల్లో పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఏజెంట్ ను హత్య చేశారు. ఈ ఐఎస్ఐ ఏజెంట్ యాక్చువలి మోడీ మలేషియాలో హత్య చేయడానికి ప్లాన్ చేశాడు. భారత్ యొక్క గూఢచర్య సంస్థను రా మోడీ ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పినందుకే మోడీ ఆసియాన్ సమావేశానికి వెళ్లలేదు. అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ పాక్ ISI ఏజెంట్ దాకాలో ఏం చేస్తున్నాడు. సడన్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ శంషేద్ మిర్జా ఆరు మందితో కూడిన బృందంతో దాగా ఎందుకు చేరుకున్నాడు…మిర్జా ఈ రోజు లేదా రేపు చికెన్ నెక్ వద్దకు వెళ్లనున్నాడు. గేమ్ చాలా డీప్ గా డార్క్ గా ఉంటుంది.

దాగాలు భారతదేశ నాయకులని హత్య చేయడానికి లేదా భారత్ లో గొడవలు రేపడానికి భారత్ లో డెమోక్రసీ పై నమ్మకాన్ని చంపడానికి లాల్ బహదూర్ శాస్రి తరహాలో మోడీ ని నిద్రలోనే చంపేయడానికి సీఏ ఏఐఎస్ఐ ఎంచుకున్న కొత్త అడ్డా పేరు ధాకా. ధాకాలోనే ఎందుకు ప్లానింగ్ జరుగుతోంది అంటే ధాకా అంటే వచ్చే ఏప్రిల్ 2026 కల్ల ఇంటరిం చీఫ్ అడ్వైజర్ డీప్ స్టేట్ ఏజెంట్ మొహమ్మద్ యూనిస్ అక్కడ ఎన్నికలను నిర్వహించి బాంగ్లాదేశ్ ను వదిలి వెళ్లిపోవాలి. ఈయన ఎన్నికలు నిర్వహించలేదు. అంటే అక్కడి స్టూడెంట్స్ యూనిస్ పై తిరగబడతారు…ఆయన్ను చంపినా చంపేస్తారు. సో టైం లేదు ఏది చేసినా ఈ జనవరి, ఫిబ్రవరి లోపలే చేసేయాలీ కాబట్టి సీఐఏ అండ్ ఐఎస్ఐ తమ మూమెంట్స్ ను ఆపరేషన్స్ ను వేగవంతం చేశారు. దట్స్ వై రానున్న రోజుల్లో కూడా ఎన్నో అనుమానాస్పద హత్యల గురించి మనం వినబోతున్నాము. బికాజ్ దిస్ ఇస్ ఏ స్పై వార్. సీఐఏ అండ్ ఐఎస్ఐ యొక్క హై వాల్యూ టార్గెట్ మోడీనే.

సెకండ్ హై వాల్యూ టార్గెట్ చికెన్ నెక్ ను కట్ చేయడం. థర్డ్ భారత్ లో బంగ్లాదేశ్ నేపాల్ తరహాలో ప్రొటెస్ట్ ను రేపడం లేదా జెన్జీ లాంటి ప్రొటెస్ట్ ను ఫ్యూల్ చేయడం. నిప్పు లేకుండా పొగరాదు. చైనా ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే డెఫినెట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాన్స్పిరసీ థిరీస్ లో కొన్ని నిజాలు ఉన్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ మనం అన్నిట్లో పాస్ అయ్యామా అంటే లేదు. అక్టోబర్ 23వ తేదీన ధాకాలో ఐఎస్ఐ ఏజెండ్ ను చంపేశారు. బట్ అక్టోబర్ 22వ తేదీన బ్రహ్మోస్ ప్రాజెక్ట్ లో డీఆర్డీఓ పనిచేసే సైంటిస్ట్ ఆకాష్ దీప్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈయన సడన్ గా చనిపోయారు. మన సైంటిస్టులను ఇంజనీర్స్ ను కాపాడుకోవడంలో మనం ఫెయిల్ అయ్యామనే చెప్పుకోవాలీ. ఆకాష్ దీప్ బ్రహ్మోస్ ప్రాజెక్ట్ లోకి సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. నౌ హి ఇస్ నోమోర్. ఈ బ్రహ్మోస్ ఇంజనీర్ ను ఐఎస్ఐ ఏజెన్స్ చంపేశారు అనే వార్తలు కాన్స్పరసీ థియరీస్ బయటకు వస్తున్నాయి. ca ఎందుకు ఇండియా నే టార్గెట్ చేసింది అంటే ప్రజెంట్ అమెరికా అండ్ చైనా మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. రేర్ ఆర్ట్స్ యొక్క సింహాసనంలో ఎవరు కూర్చోవాలి అనే దానిమ మీద యుద్ధం జరుగుతోంది. సూపర్ పవర్ చైర్ లో ఎవరు కూర్చోవాలి అనే పంచాయతీ నడుస్తోంది. సౌత్ ఈస్ట్ దేశాలు చైనాకు దగ్గర అవ్వడం అమెరికాకు ఇష్టం లేదు.

ఏప్రిల్ 2022 లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాతో చాలా దగ్గర అయిపోయాడు. సిపెక్ ప్రాజెక్టులో కలిసి పనిచేశాడు. ఫిబ్రవరి 2022 లో యుక్రైన్ రష్యా యుద్దంలో ఇమ్రాన్ ఖాన్ న్యూట్రల్ స్టెన్స్ తీసుకున్నాడు. ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీను అవలంబించాడు. యుద్ధానికి ఒక్క రోజు ముందు వ్లాదిమీర్ పుతిన్ ను కూడా కలిశారు. ఇక్కడ అమెరికా ఇగో హర్ట్ అయ్యింది. మేము ఐఎంఎఫ్ ద్వారా డబ్బులు ఇస్తే బ్రతికే వాడివి నువ్వు స్వతంత్ర దౌత్య నీతిని పాటిస్తావా అని చెప్పి అమెరికన్ డిప్లమా డొనాల్డ్ లూన్ పాక్ లోపల రంగంలో దింపారు. ఫస్ట్ పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ ద్వారా వచ్చే లోన్స్ ను కట్ చేశారు. డబ్బులు లేక పాకిస్తాన్ లో వస్తువుల ధరలు పెరిగాయి. ఆకలితో ఉద్యమాలు పుడతాయి. పాక్ లో కూడా ఉద్యమాలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా అన్ని చోట్ల ప్రొటెషన్లు ఊపందుకున్నాయి. డొనాల్డ్ పాక్ అపోజిషన్ పార్టీ అయిన షేబాజ్ షరీఫ్ అండ్ నవాజ్ షరీఫ్ ను లండన్ లో కలిశాడు. రెబెల్స్ కు ఫండింగ్ చేశాడు. పాకిస్తాన్ లో కాన్ఫిడెన్స్ మోషన్ ను తీసుకొచ్చాడు.

పాకిస్తాన్ లో టోటల్ గా 342 సీట్స్ ఉంటాయి. అయితే 172 సీట్స్ ఉంటే ప్రభుత్వాన్ని స్థాపించగలరు. ఇయర్ 2022లో ఇమ్రాన్ ఖాన్ దగ్గర 172 సీట్స్ ఉంటే అపోజిషన్ దగ్గర 170 సీట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈక్వల్ గా సీట్స్ ఉన్నాయి. కాబట్టే ఎంపీలను కొనేసి నో కాన్పిడెన్స్ మోషన్ తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దగ్గర మెజారిటీ లేదు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపి షబాజ్ షరీఫ్ ను పీఎం ను చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను చంపేయాలీ బట్ దే సపోర్ట్ హిమ్. ఫస్ట్ పాకిస్తాన్ లో చాలా ఈజీగా కూల్చేశారు. యూఎస్ఏ కు బంగ్లాదేశ్ యొక్క మ్యారీటైం యక్సెస్ కావాలి అంటే బి ఆఫ్ బెంగాల్ దగ్గర నావల్ బేసెస్ కావాలి. సైంట్ మార్టిన్ దీవుల కావాలి. బంగ్లాదేశ్ చైనా అండ్ భారత్ కు మధ్యలో స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ లో అమెరికా పప్పెట్ లీడర్షిప్ ఉండాలి. షేక్ హసీనాను పప్పెట్ చేయాలీ అనుకున్నారు. బట్ హసీనా చైనాతో ఎంగేజ్ అయ్యింది. చైనాతో అప్పులు తీసుకుంది. చైనీస్ కంపెనీస్ బంగ్లాదేశ్ లో ఓడరేవులు, పవర్ ప్రాజెక్ట్స్ కట్టారు. బాంగ్లాదేశ్ బీఆర్ఐ లో జాయిన్ అయ్యింది. ఎవరైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అంటే వాషిం

ఇక ఇండియాలో కూర్చున్న కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా స్టూడెంట్ లీడర్స్ కు సపోర్ట్ చేస్తూ షేక్ హసీనా ఒక రాక్షసి మొహమ్మద్ యూనిస్ చాలా మంచోడు అన్నట్లు ఎన్నో వీడియోస్ చేవారు. మిలియన్స్ లో వ్యూస్ వెళ్లాయి. బాంగ్లాదేశీ ప్రజలకు హిందీ వస్తుంది. కాబట్టి వీళ్లు హిందీ వీడియోస్ మన వీడియోస్ చూసి ఇన్ఫ్లయెన్స్ అయ్యారు. ప్రొటెస్ట్ చేశారు షేక్ హసీనాను .గెంటేశారు. దీంతో ఆమెను భారత్ ఆదరించింది. డీప్ స్టే పప్పెట్ బ్లింక్లింటన్ భార్య హెల్రీ క్లింటన్ యొక్క స్నేహితుడు అమెరికన్ డెమోక్రటిక్ పార్టీకు చాలా కావలసిన మొహమ్మద్ యూనిస్ ను కూర్చోబెట్టారు. పాక్ లో షేబా షరీఫ్ ఒక పప్పెట్ బంగ్లాదేశ్ లో యూనిస్ ఒక పప్పెట్ ఇండియాలో కూడా ఒక పప్పెట్ ను కూర్చోపెట్టాలని చూశారు. యాక్చువల్లి యూనిస్ జనవరి 2025 లోపు బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించి వెళ్లిపోవాలి. కానీ యూనిస్ ను కావాలనే బంగ్లాదేశ్ లో ఉంచారు. ఎన్నికలను ఎక్స్టండ్ చేసుకుంటూ పోయారు.

ఇండియాలో అల్లర్లు లేపడానికి ధాకాన అడ్డాగా మార్చుకున్నారు. యూనిస్ అనే వ్యక్తి అన్ అఫీషియల్ లీడర్ ధాకాలో ఏమి జరిగినా ఎవడు పట్టించుకోడు కాబట్టే యూనిస్ ను అక్కడే ఉంచారు. అన్నమాట. నెక్ట్స్ ఇండియాలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురావాలి అనే ప్లానింగ్ జరిగంది. మోడీ రష్యాకు దగ్గర అవుతున్నారు. మోడీ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీను అవలంభిస్తుననారు. బ్రిక్స్ ద్వారా మల్టీలాటరల్ కరెన్సీతో వ్యాపారం చేస్తున్నారు. డాలర్స్ తో కాకుండా రూపీ రూబల్తో ఆయిల్ ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. ఇండియాలో ఒక వేళ నితీష్ కుమార్ పార్టీ కూటమి పార్టీలు తప్పుకుంటే కొంతమంది ఎంపీలన కొనేస్తే లేదా ఇండియాలో అల్లర్లు చేయిస్తే ప్రొటెస్ట్లు చేయిస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టొచ్చు… లేదా బాంగ్లాదేశ్ తరహాలో జెన్సీ లేదా స్టూడెంట్ ప్రొటెస్ట్ ఫార్మర్ ప్రొటెస్ట్ ను చేయడానికి ప్లానింగ్ జరిగింది.

అమెరికాకు ఇండియా ఎందుకు కావాలీ అంటే చైనాను డీ కొట్టడానికి ఇండియాలో యూఎస్ఏ చెప్పినట్లు వినే ఒక పొప్పెట్ నాయకత్వం కావాలి. ఇండియాలో అమెరికన్ అగ్రికల్చర్ కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ పై తారీఫ్ వేయని నాయకులు అమెరికన్ నావెల్ బేసెన్ కు భారతదేశ భూభాగాన్ని ఇచ్చే నాయకులు అమెరికా యొక్క ఎఫ్ 35వంటి ఫైటర్ ఎడ్జెస్ట్ ను కొనే నాయకులు కావాలి. అమెరికన్ రాష్ట్రపతి సీస్పర్ నేనే చేశా అంటే ఎస్ సార్ జీ హజూర్ అని చెప్పి అమెరికాకు క్రెడిట్ ఇచ్చే నాయకుడు వీళ్లకు కావాలి. మోడీని గద్దె నుండి దింపడానికి ఇంతకుముందే ప్లానింగ్ జరిగింది. యాక్చువలీ షేక్ హసీనా కంటే ముందు ఇండియాలోనే వీల్లు కూ ప్రాజెక్ట్ చేయాలీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే ఇండియా, రష్యా చైనాతో దగ్గర అవ్వడం మొదలు పెట్టిందో మళ్లీ ఇండియాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి పనులు వేగవంతం చేశారు. PM Modi Death Threat.

ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నేపాల్, పిలిపీన్స్ ఇలా అన్ని దేశాల్లో తమ దబాయింపును పెంచుకోవడానికి అన్ని దేశాల్లో తమ మాట వినే నాయకుల్ని ఉంచుకోవడానికే యుఎస్ఏ ఇలాంటి ప్లాటింగ్ చేస్తుంది. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ దగ్గరికి వస్తే యూఎస్ఏ స్పెషల్ ఫోర్సెస్ లో కమాండర్ గా 20 ఏళ్ల పని చేసిన టెర్రన్స్ జాక్సన్ ధాకాలో గత నాలుగు నెలల నుంచి వచ్చి వెళ్తున్నాడు. ఆగస్టు 31 రోజు ఎస్సీఓ సమావేశంలో చైనా లోపల పీఎం మోడీని చంపి…మోడీని చైనానే చంపేసింది అనే వార్తలు తీసుకొచ్చి ఇండియా చైనా మధ్య యుద్ధాన్ని లేదా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని రేపి రష్యా ఇండియా చైనా బ్లాక్ ను దెబ్బతీసి బ్రిక్స్ ను వీక్ చేయడానికి చాలా పెద్వ ప్లానింగ్ జాక్సన్ చేశాడు. రష్యా పుతిని ఇచ్చిన టిప్ ఆఫ్ తో రా జాక్సన్ ను డాకాలో చంపేసింది. జాక్సన్ డెడ్ బాడీకు పోస్ట్్ మార్టం అటాప్సీ కూడా చేయలేదు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని మోదీ చేసిన ఈ నిగూఢ వ్యాఖ్యల వెనుక ఏదో అర్థం ఉందని తెలుస్తోంది. ఇది ప్రధాని ప్రాణాలకు ముప్పు గురించి హెచ్చరికలను పంపుతుంది.