పరిశ్రమల శాఖ పైన తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష

ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.…

క్రికెట్‌ అభిమానులు ఫేక్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్ 

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రీడాభిమానులు భారీ స్థాయిలో ఈ టోర్నమెంట్ ను స్టేడియం లో చూడాలని ఆశతో ఉంటారు. అయితే…

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సవాళ్లను మనం అధిగమించాలి:ప్రధాని మోడీ

భారతదేశంలోని ప్రతి మూలలో రాజకీయ ఆలోచనా విధానంలో వస్తున్న మార్పు వంశపారంపర్య రాజకీయాలపై ప్రజలు విసిగిపోయారని సూచిస్తోందని ప్రధాని మోడీ అన్నారు.…

పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు

గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పై రాష్ట్ర సచివాలయంలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మోడ్రనైజేషన్,…

“ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని తెలంగాణ సీఎం…

మహిళలు మరియు చిన్నారుల భద్రతే లక్ష్యంగా స్పందన

హైదరాబాద్ వంటి మహానగరంలో మహిళలు మరియు చిన్నారుల భద్రతే లక్ష్యంగా స్పందన – ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్ ను…

మే నెలలో పార్టీ ..కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు…

ముంబై క్లైమేట్ వీక్…పాల్గొన్న  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ముంబై క్లైమేట్ వీక్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ…

డాటా సెంట‌ర్ల‌కు భూ కేటాయింపులో హేతుబ‌ద్ధ‌త ఉండాలి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

డాటా సెంట‌ర్ల‌కు ఏర్పాటు విషయంలో వివిధ రాష్ట్రాలు కొనసాగిస్తున్న రాయితీల‌పై సమగ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అధికారుల‌ను…

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

క్యాన్సర్ పై  అందరిలోనూ అవగాహన రావాలి:మెగాస్టార్ చిరంజీవి

ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.…

రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఉంది:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి…