చెన్నై-హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ ట్రైన్స్.. తగ్గనున్న ప్రయాణ సమయం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజంల అభివృద్ధి హై స్పీడ్ కారిడార్ తో జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ…

సీఎం రేవంత్ ను కలిసిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన భారతీయ విద్యార్థుల బృందం

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన భారతీయ విద్యార్థుల బృందం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని…

అట్టహాసంగా ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2026’

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎక్స్‌పో ‘వింగ్స్ ఇండియా 2026’ అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన…

ఈరోజు నుండి షోరూం లోనే వెహికల్ రిజిస్ట్రేషన్

నేటి నుండి వెహికల్  షో రూంల (డీలర్ల)  వద్ద నుండే వెహికల్ పర్మినెంట్  రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చినట్లు  రవాణా శాఖ మంత్రి…

స్టార్టప్‌ల కేంద్రంగానే టీ-హబ్‌ కొనసాగింపు

స్టార్టప్‌ల కేంద్రంగా టీ-హబ్‌ను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు…

దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబు..ఆయన కోసమే ఈ  యాత్ర:బండ్ల గణేష్

ఈ దేశంలోనే అత్యంత గొప్ప నాయకుల్లో చంద్రబాబు ఒకరని అలాంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డట్లు సినీ నటుడు, నిర్మాత…

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం మానుకోవాలి:బీ.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ 

హైదరాబాద్–సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. అయితే రేవంత్ రెడ్డి…

మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే హవా:టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 

పల్లె పోరులో ఘన విజయాన్ని అందుకున్న  కాంగ్రెస్ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది.  రాబోయే …

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు

 సంక్రాంతి పండగకు తమ పల్లెలకు వెళ్లే ప్రజలతో బస్సులు,రైళ్లలో రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మధ్య…

సంక్రాంతి నేపథ్యంలో పల్లె బాట పట్టిన జనం.. రహదారులపై పెరిగిన రద్దీ 

సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఏడాదంతా తమ జీవనోపాధి కోసం పట్నం బాట పట్టిన వారంత తమ స్వస్థలాలకు వెళ్లి తమ…

విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్,…

హైదరాబాద్ లో భారీగా ఛైనా మాంజా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజాను అధికారులు భారీగా పట్టుకున్నారు. దీని విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ,…