ప్రజలకు ఈ విధానం అలవాటు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఇళ్లలో పోగైన చెత్తను కాల్వల్లో పారేయకుండా, తిరిగి అధికారులకు అప్పగిస్తే నిత్యావసర సరుకులు అందజేసే వినూత్న కార్యక్రమానికి  ఏపీ అసెంబ్లీ స్పీకర్…