రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన:మాజీ మంత్రి కే.టీ.ఆర్

రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ అన్నారు.  ఎస్ఎల్‌బీసీ…

మే నెలలో పార్టీ ..కొత్త పార్టీ ఏర్పాటుపై కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన కొత్త పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు…

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై సీఎం రేవంత్ సమీక్ష

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ పై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా…

ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే  టార్చ్ బేరర్ మన కేసీఆర్:హరీష్ రావు

కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన అని మాజీ…

మాజీ సీఎం కె.సి.ఆర్ కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ మాజీ సీఎం కె.సి.ఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.   తెలంగాణ…

కేసీఆర్ గారి దార్శనికత వల్లఐటీ పవర్ హౌస్‌ గా తెలంగాణ

బీఆర్‌ఎస్‌ పాలనలో ఐటీ ఎగుమతుల్లో 299% పెరుగుదల నమోదవ్వడమే కాదు… దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణే సృష్టించింది…

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను…

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ‘రాజకీయ హత్యే’:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మఖ్తల్ బీజేపీ వార్డ్-6 అభ్యర్థి, యువ గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప గారి మృతి కలిచివేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం…

మక్తల్ లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఘటన కలిచి వేసిందన్న తెలంగాణ బీజేపీ ఛీఫ్

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కలకలం రేగింది. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం…

జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై సీఎం రేవంత్ స్పష్టత

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి …

ఈ మార్పు యాదృచ్ఛికం కాదు-ఇది కేసీఆర్ గారి వ్యవసాయ విప్లవం:కె.టి.ఆర్

వ్యవసాయం నిలబడితేనే గ్రామం నిలబడుతుందని,గ్రామం నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందనికేసీఆర్ గారు మాటలతో కాదు భూమి మీద ఫలితాలతో నిరూపించారని బీ.ఆర్.ఎస్. వర్కింగ్…

మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం అడవుల్లో ఈ…