వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి  అభినందనలు:ఏపీ సీఎం చంద్రబాబు 

తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు…