ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 14మంది మావోయిస్టుల మృతి

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో నేడు భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.  మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.…