మాతృభాష మన ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలి:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో…