‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ జలప్రవేశం..పెరుగుతున్న భారత సముద్ర శక్తికి నిదర్శనం 

ఇండియన్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధనౌక ‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ నేడు జలప్రవేశం చేసింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో…

అస్సాం లోకల్ ముస్లింలకు కాదు..చొరబాటుదారులకే మేం వ్యతిరేకం:కేంద్ర హోం మంత్రి అమిత్ షా

అస్సాంలో ఉండే లోకల్ ముస్లింలకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో…

ఆ ఇద్దరు క్రికెటర్లకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా:యువరాజ్ సింగ్ 

దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు తనకు అలాగే ధోనీ కెప్టెన్ గా వచ్చిన తరువాత తన కుమారుడు…

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు..మీడియా మిత్రులకు స్వీట్స్ 

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.…

తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్ టైల్  రాజధానిగా తీర్చిదిద్దుతాం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON)ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ…

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్…ఆసక్తికరంగా పోస్టర్

వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు సాయి ధరమ్ తేజ్. తాజాగా ఆయన  తన 19వ…

జన విశ్వాస్ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించడం సంతోషకరమైన విషయం:ప్రధాని మోడీ 

జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. కాగా, దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ‘జీవన సౌలభ్యం’ మరియు…

గ్రూప్ -1 నియామకాల విషయంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా:సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్…

రూ.1500 కోట్లు దాటేసిన ‘ధురంధర్-2’

దేశానికి ముప్పుగా నిలిచే ఉగ్రవాద శక్తులను వారి దేశానికే వెళ్లి ఎదుర్కొనే కథతో తెరకెక్కిన మూవీ ధురంధర్. మొదటి భాగంతో దేశవ్యాప్తంగా…

అద్దె పోయే వాటా వచ్చే… థియేటర్ కి లాభాలు తెచ్చే…!

తెలుగు సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రదర్శన రంగాల్లో ఒక కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. అందుకే ఏప్రిల్ 3 తేదీ…

అమరావతి ఆత్మగౌరవం గెలిచింది:ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి ఆత్మగౌరవం గెలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం…

స్వచ్ఛ రథాల వినూత్న ప్రయోగం: వ్యర్థాల నుంచి అర్థవంతమైన మార్పు

రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, డిప్యూటీ…