అమరావతికి పట్టిన గ్రహణం వీడింది..ఏపీకి ఇదొక ఎమోషనల్ డే:మంత్రి నారా లోకేష్

అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో జరిగిన…

“సూపర్ సిక్స్” పాలన: హామీల అమలులో దూసుకుపోతున్న కూటమి సర్కార్

ఎన్నో ఆశలు, అంచనాలతో  రాజధాని కూడా సరిగా వేళ్లూనుకొని సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి ఏవిధంగా ఉపిరిపోస్తారోనని కోట్లాది ఎదురుచూపులకు తెరదించుతూ అభివృద్ధి,…

స్టార్ బ్రాండ్ కు  సరికొత్త అర్దానిస్తోన్న ‘మెగా సిస్టర్స్’

ఏ రంగంలోనైనా వారసత్వం అనేది ఒక గొప్ప అవకాశమే అయినా, దాని వెనుక ఉండే బాధ్యత మరియు ఒత్తిడి అంతకంటే ఎక్కువగా…

అమరావతి బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం

నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా లోక్ సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.…

2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి :ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేర్కొనే  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన ‘డయాఫ్రం వాల్’ నిర్మాణం పూర్తయ్యింది. పోలవరం…

ఆ ఒక్క పెయింటింగ్ రూ.167 కోట్లు..రికార్డు సృష్టించిన రాజా రవి వర్మ పెయింటింగ్

భారతీయ చిత్రకళా రంగంలో అగ్రగణ్యుడుగా పేరొందిన చిత్రకారుడు రాజా రవి వర్మ గీసిన ఒక పెయింటింగ్ వేలంలో రికార్డు ధర పలికింది.…

హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ నుండి ఆసక్తికర పోస్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన…

నిర్మాతగా అదరగొడుతున్న లెక్కల మాస్టారు…!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేకమైన ఆలోచనలు, విభిన్నమైన కథలు, కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుల్లో సుకుమార్ ముందువరుసలో ఉంటారు.…

అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా క్రికెటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా క్రికెటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని…

ప్రధాని మోడీని కలిసిన  ఏపీ మంత్రి లోకేష్, ఎన్డీయే ఎంపీలు 

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీని కలిశారు.  పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట్ల మంది…

15 ఏళ్ల తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు ఇంకా మనతోనే ఉన్నాయి

దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచకప్ ను 2011 లో సరిగ్గా ఇదే రోజున కైవసం చేసుకుంది.…

భారత్ లో ప్రారంభమైన జనగణన…!

భారత్ లో జనగణన ప్రారంభమైంది.  2021లో జరగాల్సిన జనగణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడగా, ప్రస్తుతం ప్రభుత్వం దీనిని అత్యాధునిక…