ధురంధర్ రికార్డుల వేట మొదలెట్టేసినట్లేనా??? 

ధురంధర్ 2 రేపు విడుదలకు రెడీ అయింది. ఈ సీక్వెల్ తో  మరో భారీ బాక్సాఫీస్ తుపాను రాబోతోందనే సంకేతాలు స్పష్టంగా…

మొక్కజొన్న రైతులకు మద్దతుగా  బీ.ఆర్.ఎస్ ఆందోళన 

మొక్కజొన్న రైతులను ఆదుకొని మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి, కొనుగోలు కేంద్రాలను తక్షణం ప్రారంభించాలని బీ.ఆర్.ఎస్…

ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు లేవు:స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత అంటూ ఆందోళన వ్యక్తమవుతున్న వేళ రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఇబ్బందులు…

మెన్స్ హాకీ వరల్డ్ కప్..ఒకే గ్రూప్ లో భారత్-పాక్ 

మెన్స్ హాకీ వరల్డ్ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో పడ్డాయి. తాజాగాప్రఖ్యాత వాగెనర్ స్టేడియంలో డ్రా ఈవెంట్ …

అక్కడికి వద్దు..ఆస్ట్రేలియా క్రికెటర్లకు జాగ్రత్తలు  

ఈ నెల 26 నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమవనుంది.ఇందులో  స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషేన్, మాక్స్వెల్ వంటి ఆస్ట్రేలియన్…

జగన్ కి చిత్తశుద్ధి ఉంటే ఇండియా కూటమి పెట్టే తీర్మానానికి మద్దతు ప్రకటించాలి:వై.ఎస్.షర్మిల 

వైసీపీ అధినేత జగన్ మోదీ  బానిస కాకుంటే, బీజేపీకి దత్తపుత్రుడు కాదనుకుంటే, CEC జ్ఞానేశ్వర్ గారిపై పెట్టే అభిశంసన తీర్మానానికి మద్దతు…

170 సంవత్సరాల విశ్వాసం – ఇప్పుడు 24 గంటల వేగంతో..ఇండియా పోస్ట్ కీలక సేవలు

భారత పోస్టల్ శాఖ కీలక సేవలను  ప్రారంభించింది. 3 చారిత్రాత్మక సేవలను  ప్రారంభించడం ఈరోజు దేశం మొత్తానికి ఒక మైలురాయని కేంద్ర…

మార్కెట్ జోరు..నేడూ లాభాల్లోనే..!

వరుస నష్టాల తర్వాత కోలుకుని నిన్న లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా అదే దారిలో పయనించాయి.…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ ఫైర్ 

ఏపీ లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఇటీవల పలు వివాదాల్లో కూటమి నేతలపైన వస్తున్న…

ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు:హైదరాబాద్ సీపీ సజ్జనార్ 

సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో కమీషనర్ సజ్జనార్ ముందుంటారు. కాగా, సోషల్ మీడియాలో యువత ఒంటరితనాన్ని…

పాఠశాలలో మంత్రి లోకేష్  ఆకస్మిక తనిఖీ 

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్  ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవుని చెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ…

తుదిదశకు ‘మూలపేట పోర్టు’ పనులు

శ్రీకాకుళం జిల్లాలోని ములపేట పోర్టు నిర్మాణ పనులు తుది దిశకు చేరుకున్నాయని ఆ ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి…