ఖరారైన కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ఛైర్ పర్సన్ల రిజర్వేషన్లు  

తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా,  ఇందుకు సంబంధించి  రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు…

అది కేసిఆర్ గారి దార్శనికతకు నిలువెత్తు నిదర్శనం:బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న మంచి  సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ రూపకల్పన చేసిన TS IPASS విధానం…

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోంది:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

కాంగ్రెస్ పార్టీ VB-G RAM G పథకంపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉపాధి హామీ పథకం…

“అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని సీఎం రేవంత్…

సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సమ్మక్క – సారలమ్మ మేడారం మహా జాతర బ్రోచర్‌, పోస్టర్‌ను తెలంగాణ సీఎం రేవంత్…

ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మా పార్టీ తరఫున అండగా ఉంటాం:కె.టి.ఆర్  

హైదరాబాద్ కి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని బీ.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్…

మంచిగా సదువుకోండి బిడ్డ..  పేద విద్యార్థుల చదువులకు కె.సి.ఆర్ ఆర్థిక సాయం

ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగు బిడ్డలకు మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి…

మాజీ సీఎం కె.సి.ఆర్ ను కలిసిన మహిళా మంత్రులు.. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేత 

తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు కేసీఆర్ ను  మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎర్రవెల్లిలోని…

కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమే:గుత్తా సుఖేందర్ రెడ్డి

త్వరలోనే రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రానున్నట్లు ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె శాసనమండలిలో…

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు వివిధ ప్రజా సంఘాల నాయకుల మద్దతు 

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో  రాజకీయ  పార్టీగా జాగృతి బరిలోకి దిగుతుందని జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ  కల్వకుంట్ల కవిత ప్రకటించిన సంగతి…

వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేస్తాం..కవిత కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో మరొక రాజకీయ వేదిక రానుంది. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ జాగృతి’..…

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు భారీ ఉపశమనం

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీ.ఆర్.ఎస్. సీనియర్ నేత, మాజీ మంత్రి,హరీష్ రావుకు సుప్రీం కోర్టులో  భారీ ఊరట…