ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026 ను శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి దుర్గేష్

Spread the love

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ కి బదులుగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026 ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ముందుగా ఈ బిల్లును  ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనుమతి కోరారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా అనుమతిని మంజూరు చేయడంతో, డిప్యూటీ స్పీకర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు అధికారికంగా అనుమతించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2026 ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *