కాకినాడ జిల్లా రోడ్డు వీడియో..అది నాణ్యతా లోపం కాదు:స్పష్టం చేసిన ఫ్యాక్ట్ చెక్

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరాల తరబడి నిర్మాణాలకు, మరమ్మత్తులకు నోచుకోని రోడ్లను ఇటీవలే వేగవంతంగా చక్కదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం…

రోడ్డుకు రెండు వైపులా కూర్చుని పరీక్షలు రాస్తూ..సోషల్ మీడియాలో వైరల్

కొందరు స్టూడెంట్స్ రోడ్డుకు ఇరువైపులా కూర్చుని ఎగ్జామ్స్ రాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ రోడ్ మీద వెహికల్స్…

సీజ్ ఫైర్ తరువాత హర్మూజ్ ని దాటిన మొట్టమొదటి భారతీయ నౌకగా ‘జగ్ విక్రమ్’

అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ తరువాత చమురు రవాణాలో కీలక మార్గమైన హార్మోజ్ జలసంధిని దాటిన మొట్టమొదటి షిప్ ‘జగ్ విక్రమ్’ మరికొద్ది…

మన పార్టీకి ఉన్న కష్టకాలం పోయింది, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు:కే.టీ.ఆర్

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్…

కాలుష్య నివారణ కోసం ఢిల్లీ కీలక చర్యలు..2028 నుండి ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ బంద్

ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోనుంది. పొల్యూషన్ ను కంట్రోల్ చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. …

మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘డెకాయిట్’

తనదైన నటనతో డిఫరెంట్ స్టోరీస్ తో ఆకట్టుకునే సినిమాలు చేసే హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ లు జోడీగా నటించిన…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో ప్రధాని మోడీ సంభాషణ…పార్లమెంట్ వద్ద ఆసక్తికర సన్నివేశం

దేశ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతల మాటామంతి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. పార్లమెంట్ వద్ద ఈ ఆసక్తికర…

అమెరికా-ఇరాన్ చర్చలు…ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా వైస్ ప్రెసిడెంట్  జేడీ వాన్స్ టీమ్

అమెరికా-ఇరాన్ ల మధ్య పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చల కోసం…

మిడిల్ ఈస్ట్ లో శాంతి పునరుద్ధరణ జరగాలి: జై శంకర్

మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్  తీవ్ర ఆందోళనకరమని అన్నారు. అక్కడ వీలైనంత త్వరగా…

అడ్డంకులు అధిగమిస్తూ..మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ వ్యాయామం చేస్తూ ఉన్న వీడియోపై విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్స్…

త్వరలో మీడియా ప్లాట్ ఫామ్…కీలక ప్రకటన చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 

వైసీపీలో కీలక నేతగా కొనసాగి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన త్వరలో…

దీపం నుండి PNGకి మారినా కూడా సబ్సిడీ నగదు

దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ నగదును  వారి వారి బ్యాంకు…