ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌ తో సంభాషించిన ప్రధాని మోడీ

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితిపై చర్చించడానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

అల్లు సినిమాస్ ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని కోకాపేటలో నిర్మించిన  “అల్లు సినిమాస్” ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒకే రోజు సినిమా, వినోద…

APGENCO రికార్డు..సీఎం చంద్రబాబు అభినందనలు

ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO) రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త…

‘అరకు కౌని’ని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ఆవిష్కరించారు. రాష్ట్ర…

ఎక్స్ లో సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ సస్పెండ్

పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ రూ.2.34 కోట్లు ఖర్చు చేసి కొన్న విషయం తెలిసిందే.…

ప్రపంచ పారా గ్రాండ్ ప్రి లో రాణించిన భారత అథ్లెట్లు

ప్రపంచ పారా గ్రాండ్ ప్రి లో భారత పారా జావెలిన్ స్టార్సుమిత్ అంటిల్ గోల్డ్ మెడల్ తో సత్తా చాటాడు. ఫైనల్…

భారీ నష్టాలతో తగ్గిన సూచీల జోరు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ లో భారీ నష్టాలతో ముగిశాయి. మిడిల్ ఈస్ట్ లోని  ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు ముడి…

ఆదాయార్జన శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్ష

ఆదాయార్జన శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం  చంద్రబాబు మాట్లాడుతూ పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన…

ఇదే మన  దౌత్యం..హార్ముజ్ నుంచి కదిలిన భారత్ నౌకలు..తీరనున్న చమురు కష్టాలు

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పర్షియన్ గల్ఫ్ ఇంధన మంటలతో భగభగలాడుతోంది. యుద్ధ పరిస్థితులతో…

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..కీలక స్టేషన్స్ లో ఆ రైళ్లకు హల్ట్

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా,…

రాజకీయాలకంటే.. దేశ ప్రయోజనాలే ముందు అన్న భావన ముఖ్యం:కిషన్ రెడ్డి 

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.…

హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ ఆఫీస్ ..ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఈరోజు హైదరాబాద్‌లో ‘నెట్‌ఫ్లిక్స్ ఐలైన్’ కార్యాలయాన్నిసీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  తెలంగాణ ప్రభుత్వం మరియు మన రాష్ట్ర ప్రజల తరపున, నెట్‌ఫ్లిక్స్…