జలవనరుల పరిరక్షణే మన లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు 

రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘జలధార’ కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుండి ఏపీ…

అమరావతి చట్టబద్ధతపై కీలక అడుగు…రాష్ట్రపతి వద్దకు బిల్లు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు రాష్ట్రపతి…

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మద్దతుదారులందరికీ ఎన్డీయే కూటమిలోని కీలకనేత ఏపీ…

బీజేపీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడపాలి:పవన్ కళ్యాణ్

భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత,…

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనులను  సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనుకున్న…

సింధనూరులో మంత్రి లోకేష్ పర్యటన..భారీ ప్రజా స్పందన

కర్ణాటకలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆయనకు ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. సింధనూరులో…

మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలులో ఏపీకి ప్రథమ స్థానం..సీఎం చంద్రబాబు హర్షం

మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.…

సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు 7 రైల్వే స్టేషన్లు బదిలీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం 

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఖుర్దా డివిజన్ పరిధిలోని ఇచ్చాపురం…

జనసేనాని ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఏపీ శాశ్వత రాజధాని అమరావతి

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పదవిలో లేనప్పటి నుండి పోరాడిన నేతల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రముఖంగా ఉన్నారు. …

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు..మీడియా మిత్రులకు స్వీట్స్ 

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.…

అమరావతి ఆత్మగౌరవం గెలిచింది:ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి ఆత్మగౌరవం గెలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం…

స్వచ్ఛ రథాల వినూత్న ప్రయోగం: వ్యర్థాల నుంచి అర్థవంతమైన మార్పు

రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, డిప్యూటీ…