మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర:వై.ఎస్.షర్మిల

నేటితో  దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రకు 23 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత…

ఫాద‌ర్ విన్సెంట్ ఫెర్ర‌ర్ సేవలను స్మరించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్

‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(RDT)’ వ్యవస్థాపకులు విసెంటే ఫెర్రర్ మోంచో జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు…

నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు..వై.ఎస్.జగన్ ఎమోషనల్ పోస్ట్

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు తన తండ్రి వై.ఎస్. చేపట్టిన పాద‌యాత్ర‌ అని మాజీ…

ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతీయ వారసత్వ సంపద చిహ్నం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

యువత ఏ ఒక్క భావజాలాన్ని గుడ్డిగా నమ్మవద్దని  ఎవరి ఐడియాలజీని గుడ్డిగా నమ్మి ప్రభావితం కావద్దు. మీరు ప్రభావితం అయిన భావజాలం…

టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుండి  వినతులు…

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి:ఏపీ సీఎం చంద్రబాబు

రహదారులు మరియు భవనాలు, రవాణాశాఖ లపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ,…

వచ్చే ఏడాది పాదయాత్రతో వస్తున్నా:శ్రేణులతో మాజీ సీఎం జగన్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం, ఆ పార్టీ…

ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి..జెన్-జి గమనిస్తోంది… మరచిపోవద్దు..!

విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చని . దాడులే సమాధానం కాదని…

విజయవాడలో పట్టణ మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలక అడుగులు

విజయవాడలో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ మరియు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలక పనులు మొదలయ్యాయి.  విజయవాడ, పెనమలూరు, మరియు…

అధునాతన అగ్నిమాపక వాహనాలు ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. …

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం రైల్వేస్టేషన్ కు అమృత్ భారత్ స్టేషన్ పథకం…

నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత:మంత్రి అచ్చెన్నాయుడు

నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ…