తిరుమలలో వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు 

తిరుమలలో ఆహార నాణ్యతను మెరుగుపరచేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. స్టేట్ ఫుడ్ లాబరేటరీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వాటర్, ఫుడ్…

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కట్టుబడి ఉన్నాం

శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీకోసం” కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు,  స్థానిక…

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా..పేద కుటుంబానికి అండగా నిలబడటం నా బాధ్యత:మంత్రి లోకేష్ 

గత రంజాన్ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం

ఏపీ సీఎం చంద్రబాబు  మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబం…

ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

నేడు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా…

మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం..ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా:వై.ఎస్.విజయలక్ష్మి 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  సతీమణి వై.ఎస్.విజయమ్మ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఈ మేరకు అందులో…

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

అకాల వర్షాలు, వడగళ్ల వానలతో జరిగిన పంట నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీ…

ఈనెల 21న రంజాన్ సెలవు..ప్రభుత్వం ఉత్తర్వులు 

రంజాన్ సందర్భంగా ఈ నెల 21న సాధారణ సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం గత  అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం మొదట …

వారు నాటిన దేశభక్తి వృక్షం నేడు దేశానికి రక్షణగా నిలుస్తోంది:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించిన ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది మహోత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని…

పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలి:వై.ఎస్.షర్మిల 

కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై ఏపీసీసీ ఛీఫ్ వై.ఎస్.షర్మిల స్పందించారు. ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడని …

కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.…

జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం:ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉగాది పచ్చడి…