మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ పై తల్లి ప్రేమ..విశాఖ స్టీల్‌ పై సవతి తల్లి ప్రేమ:వై.ఎస్.షర్మిల విమర్శలు

దాదాపు 35 వేల మంది ఉద్యోగాలు చేసే మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై ఎందుకు అంత చిన్న చూపు? అని ఏపీసీసీ…

ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం:ఏపీ సీఎం చంద్రబాబు 

ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతీ రంగంలో, ప్రతీ ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.  ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకమైన…

జేజేఎం 2.0 ఒప్పంద కార్యక్రమంలోవర్చువల్ గా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేయనున్నట్లు ఏపీ…

ఆర్డీటీ అంశంలో కేంద్రానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు

దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్యను…

యథావిధిగా ఆర్డీటీ సేవలు:మంత్రి నారా లోకేష్

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయిందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు…

విజయవాడలో కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు..అదుపులో ముగ్గురు అనుమానాస్పద యువకులు 

విజయవాడ పాతబస్తీలో కౌంటర్ ఇంటిలిజెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న ముగ్గురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు…

ఈ భారీ పరిశ్రమతో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది యువతకు ఉద్యోగాలు

ఈ రోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ & నిప్పన్ స్టీల్స్ భూమి పూజ కార్యక్రమం జరిగింది.…

ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక అడుగు…ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కు శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ఉక్కు రంగంలో రాష్ట్రానికి అతి పెద్ద పెట్టుబడి అయిన  రూ.1.36 లక్షల కోట్ల…

బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయులు దొమ్మేటి వెంకటరెడ్డి

నేడు సామాజిక విప్లవ నాయకులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు  దొమ్మేటి వెంకటరెడ్డి  జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు  ఘన…

సార్.. మీ కాళ్ళు మొక్కుతా పాస్ చేయండి..వైరల్ అవుతున్న స్టూడెంట్ చేసిన పని

పరీక్షల్లో పాస్ చేయాలని కోరుతూ ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. “సార్..…

‘దేశమే ప్రథమం’ అనే అంకితభావంతో సుపరిపాలనకు కొత్త అర్థాన్ని ఇచ్చారు

ప్రభుత్వ అధినేతగా నిరంతరాయంగా 8,931 రోజుల పాటు సేవలు అందిస్తూ సరికొత్త రికార్డు సృష్టించి ముందుకు సాగుతున్న తరుణంలో మన ప్రధానికి…

ఆయన చేస్తున్న అవిశ్రాంత కృషికి ఇది నిదర్శనం:ఏపీ సీఎం చంద్రబాబు 

భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించిన వ్యక్తిగా 8,931 రోజులు పూర్తి చేసుకుని, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన సందర్భాన్ని…