ప్రజలకు ప్రధాని 9 విజ్ఞప్తులు..!

ప్రధాని నరేంద్ర మోడీ నేడు కర్ణాటకలోని ఆది చుంచునగిరి మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.…

దక్షిణాది రాష్ట్రాలన్నీ ఐక్యంగా నిలబడతాయి:కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్

డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల నుండి నేతలు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం…

వెనక్కి తగ్గకపోతే.. తీవ్ర పరిణామాలు..డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చూస్తున్న నియోజకవర్గాల_పునర్విభజన (Delimitation) సవరణ బిల్లు, తమిళనాడు మరియు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న…

కేరళ ఆలయంలో మెకానికల్ ఏనుగు ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’

త్రిసూర్ లోని శ్రీభద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్’ అనే రోబో  ఏనుగును అందజేసినట్లు పెటా తెలిపింది. కేరళలోని దేవాలయానికి పెటా ఇండియా-అనితా…

భారత ప్రధాని మోడీకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ కాల్

ప్రపంచ రాజకీయ యవనికపై మరోసారి అగ్రరాజ్యాల మధ్య కీలక చర్చలు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర…

బీహార్ సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి..రేపు ప్రమాణ స్వీకారం

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన  సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్ భవన్…

శాసన సభలలో మహిళలకు రిజర్వేషన్ ఇప్పుడు అత్యంత అవసరం

భారతదేశ చరిత్రలోనే ఏప్రిల్ 14కు అత్యంత ప్రాధాన్యం ఉందని ప్రధాని మోడీ అన్నారు.  ఎందుకంటే- దేశ ప్రగతికి తన అవిరళ కృషి…

రైమోనా నేషనల్ పార్క్ లో కొత్త రకం బల్లి జాతి..!

భారత్ ఎన్నో రకాల జీవ జాతులకు, జీవ వైవిధ్యానికి నిలయం. తాజాగా అసోంలో మరో కొత్త రకం జీవ జాతిని కనుగొన్నారు. కోక్రాఝర్…

రోడ్డుకు రెండు వైపులా కూర్చుని పరీక్షలు రాస్తూ..సోషల్ మీడియాలో వైరల్

కొందరు స్టూడెంట్స్ రోడ్డుకు ఇరువైపులా కూర్చుని ఎగ్జామ్స్ రాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ రోడ్ మీద వెహికల్స్…

సీజ్ ఫైర్ తరువాత హర్మూజ్ ని దాటిన మొట్టమొదటి భారతీయ నౌకగా ‘జగ్ విక్రమ్’

అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ తరువాత చమురు రవాణాలో కీలక మార్గమైన హార్మోజ్ జలసంధిని దాటిన మొట్టమొదటి షిప్ ‘జగ్ విక్రమ్’ మరికొద్ది…

కాలుష్య నివారణ కోసం ఢిల్లీ కీలక చర్యలు..2028 నుండి ఆ వెహికల్స్ రిజిస్ట్రేషన్స్ బంద్

ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోనుంది. పొల్యూషన్ ను కంట్రోల్ చేసే దిశగా కీలక అడుగులు వేస్తోంది. …

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో ప్రధాని మోడీ సంభాషణ…పార్లమెంట్ వద్ద ఆసక్తికర సన్నివేశం

దేశ రాజకీయాల్లో ఇద్దరు కీలక నేతల మాటామంతి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. పార్లమెంట్ వద్ద ఈ ఆసక్తికర…