ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు:ఏపీ ఫ్యాక్ట్ చెక్  

ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాల విధ్వంసం జరుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్…

పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సెస్

పూర్తిగా డిజిటల్ విధానంలో తొలిసారి 16వ సెన్సెస్ చేపట్టనున్నారు. 2027 జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో  ఈ ఏడాది మే 1వ …

ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి:కె.టి.ఆర్

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి…

ఆనాటి పోరాట స్ఫూర్తి.. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెల్లో ఇప్పటికీ సజీవంగా ఉంది:మాజీ మంత్రి హరీష్ రావు 

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆత్మగౌరవం ఉప్పొంగిన రోజు.. ఉక్కుపాదం మోపిన సమైక్య పాలకుల గుండెల్లో వణుకు పుట్టించిన చారిత్రక…

ఈసారి ఎక్కడికక్కడ స్థానికంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఈ సారి జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఉమ్మడి జిల్లా, నగర, మండల కేంద్రాలు, పంచాయతీల్లో నిర్వహించాలని  జనసేన పార్టీ ఆవిర్భావ…

ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంది:సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేయడం ద్వారా…

మిడిల్ ఈస్ట్ పరిస్థితులు.. ఇప్పటి దాకా 67,000 మంది స్వదేశానికి:కేంద్ర మంత్రి జై శంకర్

మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక భారత్ కు  అక్కడి…

మహిళల భద్రతను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు భావించాలి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ…

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు:డిప్యూటీ సీఎం పవన్ 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ఏపీ డిప్యూటీ…

ఇలాంటి క్లిష్ట సమయంలో, దేశాన్ని నడిపించడానికి నిలకడైన నాయకత్వం అవసరం:రాహుల్ గాంధీ

ప్రస్తుత ప్రపంచం ఒక అస్థిరమైన దశలోకి ప్రవేశించిందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.  ముందుముందు…

బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం..రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటన

బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో ఆయన నిలవనున్నారు. ఈ మేరకు…

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ..కీలక అంశాలపై చర్చ 

తెలంగాణ రాష్ట్ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్య‌ను కేటాయించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తెలంగాణ సీఎం…