గుంటూరుకు గుడ్ న్యూస్.. ఖేలో ఇండియా పథకం కింద రూ.14 కోట్లకు ప్రాథమిక ఆమోదం

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుకు గుడ్ న్యూస్ చెప్పారు. గుంటూరులోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం, క్రీడా అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం తెలుగు భాషాభిమానాన్ని, జాతి గౌరవాన్ని…

తెలుగు కేవలం భాష కాదు..మన జీవన విధానం.. మన సంస్కృతి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 

గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న ‘3వ ప్రపంచ తెలుగు…

ప్రారంభమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్…

ఈ ప్రాజెక్ట్‌ను జూలై, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేస్తాం:కేంద్రమంత్రి పెమ్మసాని

శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ పనుల పురోగతిని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్  పరిశీలించారు. బ్రిడ్జ్‌కు సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని,…

గుంటూరు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారుల అవినీతి..!

Guntur District Food Controller Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ జిల్లాకు ప్రత్యేకత ఉంది. అదే జిల్లాలోని ఓ ప్రాంతంలో తినుబండారాలల్లో…

వాసుకీ కి సేనాని సాయం..!

Actress Pakeezah Vasuki: వాసుకి.. ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టలేరు. కానీ పాకీజా అంటే మాత్రం వెంటనే ఆమెను ఐడెంటిఫై…

గుంటూరులో 200 పైగా సచివాలయాలు శానిటేషన్..!

గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది పనితీరు అస్సలు బాగోలేదట. తమ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయన్న సంగతి వారికి అర్థం…

అక్షరాలు నేర్పడానికి లక్షలా..!

జూన్ 12 తారీఖు ..ఈ డేట్ వస్తుందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట…