2.5 కోట్ల ఆధార్ కార్డుల డీ యాక్టివేషన్..కీలక చర్యలకు ఉపక్రమించిన కేంద్రం

ఐడెంటిటీ ఫ్రాడ్స్ ను  అరికట్టేందుకు కేంద్రం కీలక చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరణించిన 2.5 కోట్లకు పైగా వ్యక్తుల ఆధార్ నంబర్లను…

కర్మయోగి పోర్టల్ లో అద్భుతమైన మైలురాయిని దాటిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మైలురాయిని అందుకుంది. #iGOTKarmayogi వేదికపై 1 కోటికి పైగా కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌లు మరియు 80 లక్షలకు పైగా…

పోలీసు పతకాలను ప్రకటించిన ప్రభుత్వం

రిపబ్లిక్ డే  పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు మెడల్స్ ను  ప్రకటించింది.…

ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల ప్రకటన 

భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించింది. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ…

ఫిబ్రవరి నుంచి భారీగా పెరగనున్న పొగాకు ఉత్పత్తుల ధరలు

టొబాకో (పొగాకు) ప్రొడక్ట్స్ ధరలు ఫిబ్రవరి నుంచి భారీగా పెరగనున్నాయి. వీటిపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్సు విధిస్తూ…

మూడో వారి ప్రమేయం లేదు: ధీటుగా బదులిచ్చిన భారత్ 

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య పహల్గామ్ ఉగ్ర ఘటన  తరువాత చోటుచేసుకున్న ఉద్రిక్తకర పరిస్థితుల సడలింపునకు తామే మధ్యవర్తిత్వం నడిపామని చైనా విదేశాంగ…

భారత్ కు  క్షమాపణలు చెప్పిన లలిత్ మోదీ

ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారైన సంగతి తెలిసిందే.  బ్రిటన్ పరారైన అతను…