వచ్చే ఏడాది పాదయాత్రతో వస్తున్నా:శ్రేణులతో మాజీ సీఎం జగన్

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం, ఆ పార్టీ…

నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత:మంత్రి అచ్చెన్నాయుడు

నీటి భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ…

జలవనరుల పరిరక్షణే మన లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు 

రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘జలధార’ కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుండి ఏపీ…

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మద్దతుదారులందరికీ ఎన్డీయే కూటమిలోని కీలకనేత ఏపీ…

బీజేపీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడపాలి:పవన్ కళ్యాణ్

భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత,…

ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం:కే.టీ.ఆర్ 

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీ.ఆర్.ఎస్ కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…

నిర్బంధాలకు, దాడులకు బిఆర్ఎస్ పార్టీ అదరదు బెదరదు:మాజీ మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులపై దాడులు, ప్రజా సంఘాలపై దాడులు, మీడియా పై దాడులు.. నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని మాజీ మంత్రి…

ప్రభుత్వం విద్యపైన ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తిని చూపుతోంది:సీఎం రేవంత్ రెడ్డి

పరిస్థితులకు అనుగుణంగా విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. విద్యావేత్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఇబ్రహీంపట్నంలో…

తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్ టైల్  రాజధానిగా తీర్చిదిద్దుతాం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో ఏషియన్ టెక్స్ టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON)ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ…

స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి:ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రుల రాజధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం…

MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి:మాజీ సీఎం జగన్

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ…

మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ కృషి చేయాలి:ఏపీ సీఎం చంద్రబాబు

ఏప్రిల్ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా…