మన పార్టీకి ఉన్న కష్టకాలం పోయింది, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు:కే.టీ.ఆర్

అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని బీఆర్ఎస్…

అడ్డంకులు అధిగమిస్తూ..మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీ.జీ.భరత్ వ్యాయామం చేస్తూ ఉన్న వీడియోపై విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర కామెంట్స్…

త్వరలో మీడియా ప్లాట్ ఫామ్…కీలక ప్రకటన చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి 

వైసీపీలో కీలక నేతగా కొనసాగి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన త్వరలో…

దీపం నుండి PNGకి మారినా కూడా సబ్సిడీ నగదు

దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ నగదును  వారి వారి బ్యాంకు…

జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేష్

మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు నివాళులర్పించారు.  ఏపీ సీఎం…

ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం

“Prevention is Better than Cure” థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ ను గచ్చిబౌలి  స్టేడియం నుండి తెలంగాణ  ఆరోగ్యశాఖ…

పనుల్లో జాప్యానికి వీలు లేదు..నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వం:సీఎం రేవంత్ రెడ్డి 

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు రిపేర్లు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.…

జగన్ రెడ్డి పాలన ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ:మంత్రి అచ్చెన్నాయుడు 

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి…

CSR కింద చేసే వ్యయాన్ని సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం గా భావించాలి:సీఎం రేవంత్ రెడ్డి 

రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీల CSR (corporate social responsibility) నిధుల వ్యయం, వినియోగం పై ఆయా కంపెనీల యాజమాన్యాలతో తెలంగాణ సీఎం…

నాన్న చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 23 ఏళ్లు..వై.ఎస్.జగన్ ఎమోషనల్ పోస్ట్

ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌గ‌ల‌ద‌ని నిరూపించింది నాడు తన తండ్రి వై.ఎస్. చేపట్టిన పాద‌యాత్ర‌ అని మాజీ…

టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుండి  వినతులు…

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి:ఏపీ సీఎం చంద్రబాబు

రహదారులు మరియు భవనాలు, రవాణాశాఖ లపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ,…