మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలులో ఏపీకి ప్రథమ స్థానం..సీఎం చంద్రబాబు హర్షం

మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.…

ఐపీఎల్ సీజన్ 19:చెన్నైసూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ గెలుపు

ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. తాజాగా చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్…

జనసేనాని ఉక్కు సంకల్పానికి నిదర్శనం ఏపీ శాశ్వత రాజధాని అమరావతి

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పదవిలో లేనప్పటి నుండి పోరాడిన నేతల్లో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రముఖంగా ఉన్నారు. …

‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ జలప్రవేశం..పెరుగుతున్న భారత సముద్ర శక్తికి నిదర్శనం 

ఇండియన్ నేవీకి చెందిన అత్యాధునిక యుద్ధనౌక ‘ఐ.ఎన్.ఎస్ తారాగిరి’ నేడు జలప్రవేశం చేసింది. విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో…

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎం చంద్రబాబు..మీడియా మిత్రులకు స్వీట్స్ 

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.…

జన విశ్వాస్ బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించడం సంతోషకరమైన విషయం:ప్రధాని మోడీ 

జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2026ను పార్లమెంటు ఆమోదించింది. కాగా, దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ‘జీవన సౌలభ్యం’ మరియు…

గ్రూప్ -1 నియామకాల విషయంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా:సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ గ్రూప్ -1 ఉద్యోగ నియామకాల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం రేవంత్…

అమరావతి ఆత్మగౌరవం గెలిచింది:ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి ఆత్మగౌరవం గెలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం…

స్వచ్ఛ రథాల వినూత్న ప్రయోగం: వ్యర్థాల నుంచి అర్థవంతమైన మార్పు

రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, డిప్యూటీ…

గెలుపు ఖాతా తెరిచిన సన్ రైజర్స్..కోల్ కతా పై భారీ విక్టరీ

ఈ ఐపీఎల్ సీజన్ లో మొదటి మ్యాచ్ లో పరాజయం చవిచూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా ఆడిన రెండో…

అమరావతి బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం

నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా లోక్ సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.…

2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి :ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేర్కొనే  పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన ‘డయాఫ్రం వాల్’ నిర్మాణం పూర్తయ్యింది. పోలవరం…