అట్లీ-అర్జున్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..!

పుష్ప-1, పుష్ప-2 చిత్రాలతో భారతీయ సినిమాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. ఈ సినిమాతో జాతీయ అవార్డును…

అధునాతన అగ్నిమాపక వాహనాలు ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను రూ.252 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. …

రాజస్థాన్ రాయల్స్ కు హ్యాట్రిక్ విజయం..ముంబై ఇండియన్స్ పై గెలుపు

రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆ జట్టు గువాహటి వేదికగా ముంబై ఇండియన్స్…

జలవనరుల పరిరక్షణే మన లక్ష్యం:ఏపీ సీఎం చంద్రబాబు 

రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘జలధార’ కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గం నుండి ఏపీ…

అమరావతి చట్టబద్ధతపై కీలక అడుగు…రాష్ట్రపతి వద్దకు బిల్లు 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు రాష్ట్రపతి…

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్రంలో ఖాళీగా 50 గ్యాస్ ట్యాంకర్లు 

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా తగ్గిన విషయం తెలిసిందే. చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్ముజ్ జలసంధి’…

బీజేపీ వికసిత్ సంకల్పం దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడపాలి:పవన్ కళ్యాణ్

భారతీయ జనతా పార్టీ 47వ వసంతంలో అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత,…

దీర్ఘకాలంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధి మా లక్ష్యం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ ను క్రీడారంగంలో దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, దానికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్…

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పనులను  సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అనుకున్న…

హార్మోజ్ ను దాటిన మరో భారత నౌక.. భారతీయ దౌత్యానికి దక్కిన మరో విజయం

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. కాగా, రవాణాకు అత్యంత కీలక మార్గమైన హార్మోజ్ జలసంధిని…

బాసర ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష

బాసర ఆలయ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్…

సింధనూరులో మంత్రి లోకేష్ పర్యటన..భారీ ప్రజా స్పందన

కర్ణాటకలో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఆయనకు ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. సింధనూరులో…