తెలంగాణ రాకముందు రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి:- కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. క్యాలెండర్‌లో…

హెచ్ 1 బీ, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా కొత్త నిర్ణయం..వేతనమే ప్రామాణికం

H1-B వీసాలు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న అదృష్టపు లాటరీ…

‘ధురంధర్’ చిత్రం నుండి ఆ పదాలు తొలగింపు..!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే, కేంద్ర ప్రభుత్వ…

నూతన సంవత్సర వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని లోకభవన్ లో  నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో…

ఏఐ కమాండ్ కంట్రోల్‌తో గంటల్లోనే శ్రీవారి దర్శనం!

తిరుమల శ్రీవారి భక్తుల దశాబ్దాల నిరీక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో టీటీడీ ముగింపు పలికింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినాన…

కండోమ్స్ పై 13% ట్యాక్స్ … జననాల రేటు పెంచేందుకు చైనా చర్యలు

చైనా ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం. దశాబ్దాల పాటు కొనసాగించిన “ఒక్కరే బిడ్డ” (One-Child Policy) విధానం వల్ల చైనాలో…

వైఎస్ వివేకా హత్య కేసు: ఏ2 సునీల్ యాదవ్ భార్యకు ప్రాణాపాయ బెదిరింపులు!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు బెదిరింపులు రావడం పులివెందులలో కలకలం రేపింది.ఈ కేసులో రెండో నిందితుడు…

2025 లో డిప్యూటీ సీఎం పవన్ శాఖల నిర్వహణా తీరు ప్రశంసనీయం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2025 ఏడాదంతా కూడా నియోజకవర్గ, జిల్లా స్థాయి పనితీరుపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పాలనలో అత్యంత…

హైదరాబాద్ లో 2 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం సేవించి వాహనాలు నడిపిన 2 వేలకు పైగా హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల…

సామాజిక సామరస్యమే దేశ ప్రగతికి మూలం:- మోహన్ భగవత్

దేశంలో కులం, ధనం, భాష అనే భేదాలను పక్కనపెట్టి ప్రజలందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఐక్యంగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్…

కోల్ కతా- గువాహటిల మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలు

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేడు కీలక ప్రకటన చేశారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు సంబంధించి మొదటి రైలు కోల్ కతా-…

బంగ్లాదేశ్‌ను చీకటిలోకి నెట్టారు…మహమ్మద్ యూనస్‌ ప్రభుత్వంపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా నూతన సంవత్సర వేళ (జనవరి 1, 2026) ఆ దేశ…