రానున్న రోజుల్లో దేశమంతా మన ఏసీలే.. ఏపీ కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా

ఆంధ్రప్రదేశ్‌ కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంపై విశ్వాసంతో పలు జాతీయ అంతర్జాతీయ…

విజేతలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు

అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ సాధించిన విజయానికి ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందనలు…

పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

విశాఖ ఎకనమిక్ రీజియన్, అమరావతి ఎకనమిక్ రీజియన్, తిరుపతి ఎకనమిక్ రీజియన్ పారిశ్రామిక క్లస్టర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉన్నత…

పవన్ ఆపన్నహస్తం..మస్కట్ లో మహిళ వేదనకు చలించిన డిప్యూటీ సీఎం

మస్కట్ లో ఒక మహిళ వేదనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని…

ఉత్తమ ఫలితాలను సాధించడం ప్రశంసనీయం:ఏపీ సీఎం చంద్రబాబు

నేడు పదవ తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో  ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది 81.1…

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం

ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు మూడున్నర…

ఇది పాలన కాదు.. పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం:ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

మరోసారి ఇంధన కొరత అంశంపై ఏపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత షర్మిల విమర్శలు గుప్పించారు. డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ…

రేపు ఎస్‌ఎస్‌సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు

రేపు ఎస్‌ఎస్‌సి (SSC) పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 11:00 గంటలకు విడుదల కానున్నాయని ఏపీ విద్యా…

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు,…

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తుంది:మంత్రి లోకేష్

గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన నేడు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా…

విశాఖ నగరం ఏఐ రివల్యూషన్‌కు నాంది పలికింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కీలక నగరమైన విశాఖపట్నంలో నేడు గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్‌ కు శంకుస్థాపన జరిగింది. అనంతరం అదానీ…

రైతన్న ఆవేదన వింటుంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా ?:వై.ఎస్.షర్మిల  

కూటమి పాపం.. ఆక్వా రైతన్న పాలిట శాపంగా మారిందని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం రొయ్య రైతులకు…