దావోస్ పర్యటన ముగించుకుని ఏపీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో ఏకంగా 36 సమావేశాలలో పాల్గొని,  కూటమి…

తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతం

తెలంగాణకు పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్  నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు…

ఏపీ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదు..అది ఒక వ్యూహాత్మక ప్రయోజనం:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడులకు గమ్యస్థానం మాత్రమే కాదని  అది ఒక వ్యూహాత్మక ప్రయోజనమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన…

CII బ్రేక్ ఫాస్ట్ సెషన్ లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు..కీలక అంశాలపై ప్రసంగం

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఇండస్ట్రీయలిస్ట్ లతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) బ్రేక్ ఫాస్ట్…

ఎవల్యూషన్ సినర్జిటిక్ ఎండీ జోస్ మెల్లాడోతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ

ఎవల్యూషన్ సినర్జిటిక్ ఎండీ (స్పెయిన్) మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ జోస్ మెల్లాడోతో ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

బిజీబిజీగా దావోస్ టూర్..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా దావోస్‌ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. తొలి రోజు…

స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి…