వైసీపీ నేతలు చేసిన పనిని తీవ్రంగా ఖండించిన కూటమి నేతలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శించడాన్ని కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీ…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్-6 హామీలు…

మార్చి 7 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ముగిసిన బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ…

వైసీపీ పాలనలో చాలా అపచారాలు:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

2019 నుండి 2024 వరకు వైసీపీ పాలనలో చాలా అపచారాలు జరిగాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ…

కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. బెగ్గిపల్లెలో లబ్ధిదారుల…

తిరుమల కల్తీ వ్యవహారంలో వైసీపీపై ఫైర్ అవుతున్న కూటమి నేతలు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ తీరుపై కూటమి పక్షాలు మండిపడుతున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందిస్తూ వారి పార్టీ ఛానెల్…

తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలి:నారా లోకేష్

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టౌన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

రాజధానిలో ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  కోసం ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు ప్రారంభించనున్నట్లు  మంత్రి…