కండోమ్స్ పై 13% ట్యాక్స్ … జననాల రేటు పెంచేందుకు చైనా చర్యలు

చైనా ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం. దశాబ్దాల పాటు కొనసాగించిన “ఒక్కరే బిడ్డ” (One-Child Policy) విధానం వల్ల చైనాలో…

వైఎస్ వివేకా హత్య కేసు: ఏ2 సునీల్ యాదవ్ భార్యకు ప్రాణాపాయ బెదిరింపులు!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు బెదిరింపులు రావడం పులివెందులలో కలకలం రేపింది.ఈ కేసులో రెండో నిందితుడు…

2025 లో డిప్యూటీ సీఎం పవన్ శాఖల నిర్వహణా తీరు ప్రశంసనీయం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2025 ఏడాదంతా కూడా నియోజకవర్గ, జిల్లా స్థాయి పనితీరుపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పాలనలో అత్యంత…

హైదరాబాద్ లో 2 వేలకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం సేవించి వాహనాలు నడిపిన 2 వేలకు పైగా హైదరాబాద్ లో కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల…

సామాజిక సామరస్యమే దేశ ప్రగతికి మూలం:- మోహన్ భగవత్

దేశంలో కులం, ధనం, భాష అనే భేదాలను పక్కనపెట్టి ప్రజలందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఐక్యంగా ఉండాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్…

కోల్ కతా- గువాహటిల మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలు

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేడు కీలక ప్రకటన చేశారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు సంబంధించి మొదటి రైలు కోల్ కతా-…

బంగ్లాదేశ్‌ను చీకటిలోకి నెట్టారు…మహమ్మద్ యూనస్‌ ప్రభుత్వంపై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా నూతన సంవత్సర వేళ (జనవరి 1, 2026) ఆ దేశ…

కొత్త  సంవత్సరంలో  వాణిజ్య సిలిండర్ ధర పెంపు

కొత్త  సంవత్సరంలో  19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర పెరిగింది. దేశీయ హోటళ్లు, రెస్టారెంట్లు, సర్వీస్ ఆపరేటర్లకు ఇది కొంత మింగుడుపడని…

స్విట్జర్లాండ్ స్కీ రిసార్ట్‌లో భారీ పేలుడు: 40 మంది మృతి

నూతన సంవత్సర వేడుకల వేళ స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం క్రాన్స్ మోంటానాలో పెను విషాదం నెలకొంది. అక్కడి ఒక బార్‌లో…

కొత్త సంవత్సర వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కొత్త  సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి…

తెలంగాణ గొప్ప విజయాలను సాధించాలి:ప్రజలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సకలజన సంక్షేమ రాష్ట్రంగా…సమస్త అభివృద్ధికి కేంద్రంగా…ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఆదర్శంగా…నాలుగు…

అయోధ్య రామాలయ రెండో వార్షికోత్సవంలో పాల్గొన్న కేంద్ర రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్

అయోధ్య ఆలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన రెండో  వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణా శాఖ మంత్రి రాజ్…