దుల్కర్ సల్మాన్ – సంపత్ నంది క్రేజీ కాంబో షురూ..!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తన విజయ పరంపరను కొనసాగిస్తూ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు…

అడివి శేష్ ‘డెకాయిట్’ నుండి న్యూ ఇయర్ అప్‌డేట్!

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చింది.…

2026 మొదటి రోజు ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

కొత్త సంవత్సరం మొదటి రోజైన నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ను ఫ్లాట్ గా ముగించాయి. దేశీయ, అంతర్జాతీయంగా బలమైన…

సర్ఫరాజ్ కు అవకాశం ఇవ్వకపోవడంపై వెంగ్ సర్కార్ అసహనం

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ దేశవాళీ క్రికెట్ లో మంచి ప్రదర్శన కనబరుస్తూ రాణిస్తున్నాడు. అయితే అతనిని సెలక్టర్లు విస్మరించడంపై…

భారత్-పాక్ జైల్లో ఖైదీల వివరాల  జాబితా పరస్పర మార్పిడి!

భారత్ – పాకిస్థాన్ దేశాలు తమ ఆధీనంలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారులు మరియు అణు స్థావరాల జాబితాలను 2008 ద్వైపాక్షిక…

బంగ్లా ఆటగాడి కొనుగోలు పై బీజేపీ నేత ఆగ్రహం…షారుఖ్‌పై ‘దేశద్రోహి’ వ్యాఖ్యలు!

ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కొనుగోలు చేయడంపై బీజేపీ నేత సంగీత్ సోమ్…

విద్యుత్ వినియోగదారులకు ఊరట…రూ.4,497 కోట్ల ట్రూఅప్ భారాన్ని భరించనున్న కూటమి ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి డిస్కంలు…

తెలంగాణ రాకముందు రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి:- కేటీఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. క్యాలెండర్‌లో…

హెచ్ 1 బీ, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా కొత్త నిర్ణయం..వేతనమే ప్రామాణికం

H1-B వీసాలు, గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న అదృష్టపు లాటరీ…

‘ధురంధర్’ చిత్రం నుండి ఆ పదాలు తొలగింపు..!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూనే, కేంద్ర ప్రభుత్వ…

నూతన సంవత్సర వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని లోకభవన్ లో  నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో…

ఏఐ కమాండ్ కంట్రోల్‌తో గంటల్లోనే శ్రీవారి దర్శనం!

తిరుమల శ్రీవారి భక్తుల దశాబ్దాల నిరీక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో టీటీడీ ముగింపు పలికింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినాన…