వాంఖడేలో రవిశాస్త్రి స్టాండ్..పలువురికి అరుదైన గౌరవం

భారత మాజీ క్రికెటర్,మాజీ కోచ్, కామెంటేటర్  రవిశాస్త్రికి ముంబైలోని ప్రతిష్టాత్మక  వాంఖడే స్టేడియంలో అరుదైన గౌరవం లభించింది. ముంబయి క్రికెట్ అసోసియేషన్…

థ్రిల్లింగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం

ఈ సీజన్ లో కోల్ కతా మరో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్…

జగన్ రెడ్డి పాలన ప్రజాస్వామ్యానికే ఒక మచ్చ:మంత్రి అచ్చెన్నాయుడు 

మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి…

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదని రూ.17.33 కోట్లతో…

వరుస లాభాలకు బ్రేక్..నేటి ట్రేడింగ్ లో నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు నేటి ట్రేడింగ్ లో తెరపడింది. ఈరోజు నష్టాలతో సూచీలు ట్రేడింగ్ ముగించాయి.  బాంబే…

ఇలాంటి వెయ్యి మంది సైకోలు వచ్చినా ‘అమరావతి’ ఆగదు:ఏపీ సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు  ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు…

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ(INCA) విజేతలు వీరే..!

ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ తొలి INCA అవార్డ్స్ విజేతలని ప్రకటించింది. పన్నెండు భాషలు, పన్నెండు సినిమా ఇండస్ట్రీలను ప్రాతినిధ్యం వహిస్తున్నINCA…

మీరు చేయాల్సింది పాదయాత్ర కాదు, ఆత్మవిమర్శన యాత్ర:వై.ఎస్.షర్మిల

నేటితో  దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రకు 23 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత…

లెబనాన్‌ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు

ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్‌ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులనుముమ్మరం చేసింది. హెజ్బొల్లా చీఫ్…

హర్ముజ్ జలసంధి వద్ద మళ్లీ వెనుదిరుగుతున్న షిప్ లు

దాదాపుగా గత 40 రోజులుగా అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్ పరిస్థితి పరస్పరం ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం…

బెంగాల్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..టీఎంసీపై విమర్శలు

బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎన్నికలు…

ఆర్చరీ..ఫైనల్ చేరిన భారత టీమ్

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజి 1 మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ, ప్రగతి, మధురలతో కూడిన టీమ్ ఫైనల్ కు…