ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కలిసి ముందుకు సాగుదాం

“Prevention is Better than Cure” థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ ను గచ్చిబౌలి  స్టేడియం నుండి తెలంగాణ  ఆరోగ్యశాఖ…

పదేళ్ల UPI ప్రస్థానం: చిల్లర కష్టాల నుండి డిజిటల్ రికార్డుల దాకా!

ఇప్పుడంటే ఎడాపెడా డిజిటల్ పేమెంట్స్ కు అలవాటు పడ్డాం కానీ ఒక దశాబ్దం క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. నగదు…

మాజీ సీఎం కే.సీ.ఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా…

ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయా..? ఇస్లామాబాద్‌ లో శాంతి చర్చలు

ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ పైనే ఉన్నాయి. ఉద్రిక్తతలకు చెక్ పెట్టే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల అగ్రనేతలు…

బంగారు బెంగాల్‌ ను మనమందరం కలిసి నిర్మిద్దాం:కేంద్రహోం మంత్రి అమిత్ షా

త్వరలో జరగనున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ పార్టీ మేనిఫెస్టో ను నేడు విడుదల చేసింది.…

జననాయగన్ లీక్ పై  స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

తమిళ అగ్రనటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా పలు కారణాలతో ఇంకా విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా సెన్సార్…

విశ్వంభర రిలీజ్ డేట్ అదేనా..?

టాలీవుడ్‌లో ఇప్పుడు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. మెగాస్టార్ చిరంజీవి  హీరోగా తెరకెక్కుతున్న ఈ సోషియో…

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం..రాజ్యసభ సభ్యుడిగా సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.…

‘ధురంధర్ 2’ పై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజా సంచలనం ‘ధురంధర్’ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ధురంధర్‌ సీక్వెల్…

ఉండవల్లిలో మంత్రుల బృందం కీలక భేటీ.. పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే అంశంపై చర్చ 

చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధివిధానాల తయారీ, చట్టరూపకల్పనపై ఉండవల్లిలో సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ప్రతినిధులు, అధికారులతో  ఆంధ్రప్రదేశ్…

పనుల్లో జాప్యానికి వీలు లేదు..నిధుల విషయంలో ఇబ్బంది రానివ్వం:సీఎం రేవంత్ రెడ్డి 

కాళేశ్వ‌రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల‌కు రిపేర్లు చేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.…

అలనాటి  క్రికెటర్ గోపీనాథ్ కన్నుమూత 

భారత క్రికెట్ లో మొదటి జెనరేషన్ క్రికెటర్ చింగల్ పుట్ దొరైకన్ను గోపీనాథ్ తుదిశ్వాస విడిచారు. 1951లో ఇంగ్లాండ్ తో మ్యాచ్…