నేటి నుంచే ఏప్రిల్, మే మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ కోటా పంపిణీ

 ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి తాపం దృష్ట్యా ప్రజలు పదేపదే రేషన్…

ఉచిత విద్యుత్ పథకంతో చిన్న చేనేత కుటుంబాలకు ఉపశమనం:డిప్యూటీ సీఎం పవన్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ రోజు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా…

ప్ర‌భుత్వ బ‌డులు విద్యార్థుల‌తో మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడాలి:మంత్రి నారా లోకేష్

ప్ర‌భుత్వ బ‌డులు విద్యార్థుల‌తో మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడాలని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పిల్ల‌ల‌ను చేర్పించ‌మంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఉపాధ్యాయులు…

సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి సినిమాలో నయనతార

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టైలిష్ మేకింగ్‌కు పేరుగాంచిన దర్శకుడు వంశీ పైడిపల్లి  కలయికలో…

గ్రామ స్వరాజ్య స్థాపనలో మరెన్నో విజయాలు అందుకోవాలి:ఏపీ సీఎం చంద్రబాబు

జాతీయస్థాయి అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఏపీ సీఎం చంద్రబాబు  శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని…

ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం రేవంత్ సాయం 

ట్యాంక్ బండ్ పై ఎంతో మంది ప్రాణాలను కాపాడి, ట్యాంక్ బండ్ నే తన ఇంటి పేరుగా గుర్తింపు పొందిన ట్యాంక్…

ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కింగ్స్..గుజరాత్ టైటాన్స్ పై గెలుపు

గతేడాది ఫైనల్ లో ఓటమితో ముగించిన పంజాబ్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్ ను విజయంతో ఆరంభించింది. తాజాగా న్యూ ఛండీగఢ్…

నేతన్నలకు అండగా కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం 

ఆంధ్రప్రదేశ్‌ లో నేతన్నలకు ఇచ్చిన కీలక హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఏప్రిల్ 1 నుండి  చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం…

కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనం:డిప్యూటీ సీఎం పవన్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వరుసగా రెండో ఏడాది దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ జాతీయ పురస్కారాలకు ఎంపికైంది. దీనిపై…

ఇరాన్ సంచలన నిర్ణయం..హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే షిప్ లపై  ‘టోల్’

పశ్చిమాసియాలో రగులుతున్న పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయంగా రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి చుట్టూ పెద్ద డ్రామా నడుస్తోంది.  ప్రపంచ చమురు రవాణాకు…

సానంద్‌లో సెమీకండక్టర్ హబ్: గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర

గుజరాత్‌లోని సానంద్‌ లో ఉన్న కైన్స్ సెమికాన్  OSAT ప్లాంట్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. కైన్స్…

బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

బెంగాల్ ఎన్నికల ముంగిట భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రాజకీయాల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నేడు అధికారికంగా భారతీయ…