సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాములను దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీసమేతంగా ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. సీతారాములు వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని…

ప్రజల పట్టుదల, సంకల్పం, మంచి ఆలోచనకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుంది

ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పాతూరు చెరువుకు జలకళ తెచ్చేందుకు స్థానిక ప్రజలు విరాళాలు సేకరించి…జన్మభూమి స్ఫూర్తితో పలుగు పారా పట్టి స్వయంగా…

లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు

ఐపీఎల్ సీజన్ 19లో అన్ని మ్యాచ్ లు ఒక్కో మ్యాచ్ ను ఆడేశాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ తో…

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కొత్త ఆర్థిక సంవత్సరాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న…

బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపాలని చూసే కుట్ర:వై.ఎస్.షర్మిల

కూటమి ప్రభుత్వ రెండేళ్లలో రెండు సార్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలవడం నిజంగా సిగ్గుచేటని ఏపీసీసీ ఛీఫ్ షర్మిల విమర్శించారు.  నెలల తరబడి…

కమర్షియల్ సిలిండర్ ధర పెంపు..డొమెస్టిక్ ధరలు యథాతథం

పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఆ ప్రాంతం కీలకమైన చమురు ఉత్పత్తి, సరఫరాకు కీలకం…

స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది ఓ కీలక మైలురాయి:ఏపీ సీఎం చంద్రబాబు

ఆంధ్రుల రాజధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం…

చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యం: అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం

చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా… వారి కష్టానికి తోడుగా నిలబడేందుకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు…

అసోంలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయం:ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్రమోడీ త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో పర్యటించారు. ఆ రాష్ట్రంలోని దిబ్రుగఢ్ జిల్లాలోని ఒక తేయాకు తోటను…

జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు

టీ 20 విశ్వవిజేత భారత్ ఈ ఏడాది జులైలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా  మూడు మ్యాచ్‌ల టీ20…

MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్‌ ఏరియాగా డిక్లేర్‌ చేయండి:మాజీ సీఎం జగన్

రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ…

ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం:మంత్రి నారా లోకేష్ 

రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టగా..ఆ బిల్లు ఆమోదం …