మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ కృషి చేయాలి:ఏపీ సీఎం చంద్రబాబు

ఏప్రిల్ నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా…

గ్రాండియర్ విజువల్స్ తో ఆసక్తికరంగా ‘కథనార్’ ట్రైలర్

దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా గ్లామర్ తోనే కాకుండా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోయిన్ అనుష్క…

ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి భక్తుల భాగస్వామ్యం..!

ఆకివీడు పెదపేటలో ఉన్న శ్రీరాముని ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భక్తులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు.…

ధనకొండ అమ్మవారి ఆలయ విశిష్టత

ఆధ్యాత్మికత మరియు ఆధునికత కలగలిసిన నగరం విజయవాడ. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో భక్తులు ఈ నగర ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన అంశాలను తెలుసుకునేందుకు…

ఇరాన్ కు కీలకమైన  ‘ఖర్గ్ ద్వీపం’ పై అమెరికా గురి

ఇరాన్‌ కు కీలకమైన  ‘ఖర్గ్ ద్వీపం’ ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు కాబోతోందా? అసలు ఏముంది ఆ ద్వీపంలో? ట్రంప్…

అమరావతి అభివృద్ధి ఓర్వలేకే వైసీపీ విమర్శలు:మంత్రి నారాయణ

అమరావతిలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని జీర్ణించుకోలేక, ప్రతిపక్షాలు నిరాధారమైన ప్రచారానికి ఒడిగడుతున్నాయని మంత్రి నారాయణ విమర్శించారు.  బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా…

ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ

తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీని నియంత్రించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా…

ఆ పాత్ర చేయడం నా అదృష్టం:రణ్ బీర్ కపూర్

భారతీయ ఇతిహాసం రామాయణం ఎన్నిసార్లు చూసినా ప్రత్యేకంగా కనిపించే ఈ ఇతిహాసంపై ఇప్పటికే దేశంలోని ఎన్నో భాషల్లో సినిమాలు వచ్చాయి. ఇక…

చల్లపల్లి పోలీస్ స్టేషన్‌ లో బాణసంచా పేలుడు..స్పందించిన ఏపీ హోం మంత్రి అనిత

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో బాణసంచా పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన పోలీస్ సిబ్బందిని వెంటనే హాస్పిటల్…

భారీ మాస్‌ ఫీస్ట్‌గా మెగాస్టార్-బాబీ మూవీ 

దశాబ్దాలుగా తనదైన నటన, డ్యాన్స్, ఎనర్జీ, స్టైల్‌, ఫైట్స్ ఇలా అన్ని రకాలుగా అభిమానుల్ని ఎంటర్టైన్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో…

వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతో సంతృప్తిని కలిగించాయి:ఏపీ సీఎం చంద్రబాబు

పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన P4 వార్షికోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1.06 లక్షల మంది…

బెస్ట్ పారా ఆర్చర్ గా భారత ఆర్చర్ శీతల్ దేవి

తన అసామాన్య ప్రతిభతో ఆర్చరీలో ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకోడమే కాక మంచి ప్రదర్శనతో రాణిస్తున్న ఆర్చర్ శీతల్ దేవికి ప్రతిష్టాత్మక పురస్కారం…